Home » fraud
నమ్మకంగా ఓటీపీలు అడిగి.. సర్వం ఊడ్చేస్తున్నారు. వద్దన్నా.. లోన్లు ఇప్పించి మరీ.. లూటీ చేస్తున్నారు. కేవైసీల పేరుతో మాయ చేసి.. డబ్బులు మాయం చేస్తున్నారు. ఆన్ లైన్ ప్లాట్ ఫామ్స్లో ఊహించనంత దండుకుంటున్నారు. ఈ లాక్ డౌన్, కరోనా టైమ్లోనే.. వేలల్లో కే�
విశాఖలో డైరీ ఉద్యోగి కిడ్నాప్ కలకలం రేపింది. కాకినాడు నుంచి రెండు కార్లలో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు మింది జంక్షన్ వద్ద అగస్టిన్ ను కిడ్నాప్ చేశారు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు కిడ్న�
పెళ్లి చేసుకుంటామంటూ ఓ కుటుంబం ఎన్ ఆర్ ఐలకు వల వేసి.. నాలుగేళ్లలో రూ.5 కోట్లు దండుకుంది. రంగారెడ్డి జిల్లా మోకిల గ్రామంలో నివాసముంటున్న మాళవిక, శ్రీనివాస్, ప్రణవ్ ఆరేళ్ల క్రితం పెళ్లి పేరుతో మోసాలకు తెరలేపారు. పెళ్లి చేసుకుంటామంటూ ఇంటర్ నెట్ �
మ్యారేజ్ బ్యూరో లో డబ్బులు పెడితే బాగా లాభాలు ఆర్జించవచ్చని… రూ.లక్ష డిపాజిట్ చేస్తే నెలకు 5రూపాయల వడ్డీతో పాటు.. ఏడాది తర్వాత అసలు తిరిగి తీసుకోవచ్చని ఆశచూపి కోట్ల రూపాయలు వసూలు చేసిన మోసగాడి ఉదంతం హైదరాబాద్ లో వెలుగు చూసింది. టోలీ చౌక్ లో �
టాక్ టాక్ కొంపముంచుతోంది. ఎంజాయ్ మెంట్ మాటేమో కానీ జీవితాలను నాశనం చేస్తోంది. అత్యాచారాలు,
విద్యార్థులు పుస్తకాలతో కుస్తీలు పడుతున్నారు. పరీక్షలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో..కొంతమంది మోసగాళ్లు తెరపైకి వచ్చారు. కొన్ని కాలేజీలు వారితో చేతులు కలిపి మాస్ కాపీయింగ్కు పాల్పడుతున్నారు. హైదరాబాద్ నగరంలోని టోలీచౌకి సూర్యనగర్ కాలనీలో ఉ
గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గోపనపల్లిలోని విలువైన భూముల్లో అక్రమ లావాదేవీలపై తెలంగాణ సర్కార్ కొరడా ఝులిపించింది. గోపనపల్లి భూ అవకతవకలపై ప్రభుత్వం సీరియస్
తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపిన గజ్వేల్ బ్యాంకు ఉద్యోగిని న్యాలకంటి దివ్య హత్య కేసులో పోలీసులు దర్యాఫ్తు ముమ్మరం చేశారు. నిందితుడు వెంకటేశ్ ను విచారిస్తున్న
తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పీఏనంటూ మాజీ రంజీ క్రికెటర్ నాగరాజు పలు మోసాలకు పాల్పడ్డాడు. ఓ
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అతి పెద్ద స్కామ్ను బట్టబయలు చేసింది ఆదాయపన్ను శాఖ(ఐటీ). ఫిబ్రవరి 6న 40కి పైగా ప్రాంతాల్లో ఏక కాలంలో జరిపిన దాడుల్లో దాదాపు 2 వేల