Home » fraud
ఆంధ్రప్రదేశ్ రాజ్భవన్లో శాశ్వత ఉద్యోగాల పేరిట నిరుద్యోగుల్ని మోసగించటంపై గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ తీవ్రంగా స్పందించారు. ఉద్యోగార్ధుల నుంచి అక్రమంగా నగదు వసూలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇందుకు కారణమైన వ్యక్తులు, వ్యవస్ధలపై �
తిరుమల కొండ దళారులకు అడ్డాగా మారుతోంది. తిరుమలలో ఉద్యాగాలు ఇప్పిస్తానంటూ మోసం చేసిన ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈఎస్ఐ మందుల స్కామ్లో అరెస్ట్ అయిన ఐఎంఎస్ డైరెక్టర్ దేవికారాణి లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఏసీబీ విచారణలో దేవికారాణి బాగోతాలు
విశాఖలో ఫోర్జరీగ్యాంగ్ గుట్టురట్టైంది. బెయిల్ కోసం నకిలీ ష్యూరిటీ పత్రాలు తయారు చేస్తూ దొరికిపోయింది.
కోట్ల రూపాయల మేర ఇన్వెస్టర్లను మోసం చేసి బిచాణా ఎత్తేసిన గుడ్విన్ జ్యువెల్లరీ సంస్థ యజమానులు సునీల్ నాయర్,సుధీర్ నాయర్ లపై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆకర్షణీయ వడ్డీ, ఇతర ఆఫర్లతో ఆకట్టుకుని, పెద్దమొత్తంలో డబ్బులు దండుకుని పారిపోయార�
ఏటీఎం కేంద్రాలే..టార్గెట్గా డెబిట్ కార్డులను క్లోనింగ్ చేస్తున్న ముఠాలు హల్ చల్ చేస్తున్నాయి. ఓ ముఠాను ఆబిడ్స్ పోలీసులు అరెస్టు చేశారు. నగరంలోనూ ఇలాంటి హైటెక్ ముఠాలు ఉన్నాయని, అవి స్కిమ్మింగ్, క్లోనింగ్ వ్యవహారాలకు పాల్పడుతున్నట్లు సైబర్
చదివింది ఏడో తరగతి. విప్రోలో టీం లీడర్గా పని చేస్తున్నట్లు మాటలతో నమ్మించేస్తాడు. సూటు, బూటు వేష భాషలతో కనికట్టు చేసేస్తాడు. అతని చూస్తే..నిజంగానే చెబుతున్నాడని అనిపిస్తుంది. తన పలుకుబడితో ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేస్తాడు. ఇతని మోసాలకు
కర్నూలు జిల్లా శ్రీశైల దేవస్థానం పెట్రోల్ బంక్లో అవకతవకలు జరిగాయి. ఆడిట్లో 50 లక్షల రూపాయల అవినీతి బయటపడింది. ఆలయ ఈవో రామారావు ఘటనపై చర్యలకు
ఫ్యాన్సీ నంబర్లు అంటే అందరికీ పిచ్చి ఉంటుంది. సెలబ్రిటీలు, సినిమా యాక్టర్లు, రాజకీయ నాయకులకు అయితే ఇది ఇంకాస్త ఎక్కువే దానినే అలుసుగా తీసుకున్నాడు ఓ వ్యక్తి. ఎయిర్టెల్ సీఈవోనని చెప్పి బడా బాబులను నమ్మించాడు. మొబైల్ ఫ్యాన్సీ నంబర్లను తక్కు�
చీటింగ్ కేసులో అరెస్టయిన టీవీ9 బహిష్కృత సీఈవో రవిప్రకాశ్ను కస్టడీకి అప్పగించాలని బంజారాహిల్స్ పోలీసులు వేసిన పిటిషన్పై విచారణను గురువారం(అక్టోబర్ 10,2019)