Home » fraud
కూచిపూడిలో సంజీవని ఆస్పత్రి పేరుతో అడ్డగోలు దోపిడీకి తెరలేపిన రవిప్రకాశ్-సిలికానాంధ్ర లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. కృష్ణా జిల్లా కూచిపూడిలోని
కృష్ణా జిల్లా కూచిపూడిలోని రవిప్రకాశ్-సిలికానాంధ్ర సంజీవని ఆస్పత్రిపై 10టీవీ ప్రసారం చేసిన కథనాలకు ప్రభుత్వం స్పందించింది. ఆస్పత్రికి వచ్చిన విరాళాల వినియోగంలో
పేద ప్రజలకు ఉచితంగా అమెరికా స్థాయి వైద్యం అంటూ ప్రచారం.. సామాన్యుడి నుంచి ప్రవాసాంధ్రుల వరకూ.... కోట్లకు కోట్లు విరాళాల సేకరణ. అందరికీ చూపించడానికి భారీ బిల్డింగ్
ఆర్భాటంగా ప్రారంభించిన రవిప్రకాశ్-సిలికానాంధ్ర ఆస్పత్రిలో సరైన వైద్య సేవలే అందడం లేదని వైసీపీ నేత, పామర్రు ఎమ్మెల్యే కైలా అనిల్ కుమార్ అన్నారు. అసలు ఎన్ని విరాళాలు
రూ.18 కోట్లు స్వాహా చేసిన కేసులో అరెస్ట్ అయిన టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ చంచల్గూడ జైలులో సాధారణ ఖైదీగానే సింగిల్ బ్యారక్లో ఉన్నారు. కోర్టు ఆయనకు అక్టోబర్ 18వ
హైదరాబాద్ ఈఎస్ఐ స్కామ్ నిందితుల ఇళ్లపై ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి. గురువారం(సెప్టెంబర్ 26,2019) తెల్లవారుజాము 4 గంటల నుంచి దాడులు కొనసాగిస్తున్నారు
ఈఎస్ఐ మందుల కొనుగోళ్ల స్కామ్ లో ఏసీబీ స్పీడ్ పెంచింది. మందుల కొనుగోళ్లలో అక్రమాలకు సంబంధించి పలువురు ఇళ్లలో గురువారం(సెప్టెంబర్ 26, 2019) సోదాలు
హైదరాబాద్లో కొత్త తరహా మోసం బయటపడింది. స్కూల్స్ను టార్గెట్ చేసి వసూళ్లకు పాల్పడుతున్న ఓ కిలాడీ లేడీ బాగోతం వెలుగులోకి వచ్చింది. ఉన్నత విద్యను అభ్యసించిన ఓ
ఏపీలో సంచలనం రేపిన నెల్లూరు జిల్లా సింహపురి ఆస్పత్రి వివాదంపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. సింహపురి ఆసుపత్రిలో అవయవదానం వ్యవహారం వివాదానికి దారి తీసింది. గిరిజన కుటుంబాన్ని ఆసుపత్రి యాజమాన్యం మోసం చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. అవయవదానం �
హైదరాబాద్, పశ్చిమగోదావరి జిల్లాలోని వైసీపీ నేత ఇళ్లలో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. నర్సాపురం ఎంపీ అభ్యర్థి రఘురామకృష్ణం రాజు ఇళ్లలో సీబీఐ అధికారులు తనిఖీలు చేశారు. రఘురామకృష్ణం రాజు.. రుణాలు తిరిగి చెల్లించండంలో విఫలమయ్యారని బ్య�