Home » free electricity
Revanth Reddy : తొమ్మిదేళ్లలో విద్యుత్ సంస్థలను 60వేల కోట్ల అప్పుల్లో ముంచి తన అవినీతికి బలిపెట్టిన ఘనుడు కేసీఆర్.
రైతులకు ఉచితంగా 24 గంటలు కరెంట్ ఇవ్వొద్దని..మూడు గంటలు ఇస్తే చాలు అంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. కేసీఆర్ అనవసరంగా 24గంటలు ఉచిత కరెంట్ ఇస్తున్నారని ఇది అవసంలేదంటూ చేసిన రేవంత్ వ్యాఖ్యలు సొంతపార్ట�
అహ్మదాబాద్లో ఆదివారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుజరాత్ ఓటర్లకు పలు హామీలు ఇచ్చారు. ‘‘ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఉచిత విద్యుత్ అందిస్తాం. రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ టారిఫ్లు, విద్యుత్ కో
వచ్చే ఏడాది జరిగే ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచి అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని ప్రతి ఒక్క ఇంటికి నెలకు 300 యూనిట్ల విద్యుత్తును ఉచితంగా ఇస్తామని ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు.
వచ్చే ఏడాది ప్రారంభంలో జరిగే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ సత్తా చూపించాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ భావిస్తున్నారు.
సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ భేటీ అయ్యింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఉచిత విద్యుత్ పథకం-నగదు బదిలీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. రైతులకు సీఎం జగన్ గుడ్ న్యూస్ చెప్పారు. ఎప్పటికీ ఉచితంగానే విద్యుత్ ఇస్తామన్నారు. ఉచ�
రాష్ట్రవాప్తంగా ఉచిత కరెంట్ ఇవ్వనున్నట్లు సోమవారం(ఫిబ్రవరి-10,2020) పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. అయితే ఇందుకు షరుతులు వర్తిస్తాయి అంటోంది మమతా. వెస్ట్ బెంగాల్ లో అసెంబ్లీ బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం మీడియా సమావేశంలో మమతా బెన�