-
Home » free electricity
free electricity
Vinayaka Chavithi 2025: గణేశ్ మండపాలు పెడుతున్నారా? ప్రభుత్వం గుడ్న్యూస్
మండపాలను తాత్కాలికంగా మాత్రమే ఏర్పాటు చేసుకోవాలని సూచనలు చేసింది. కరెంటు, అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది.
మీకు కొత్త రేషన్ కార్డులు వచ్చినప్పటికీ ఈ 2 పథకాలకు దరఖాస్తులు చేసుకోలేకపోతున్నారా?
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే గృహ లక్ష్మి పథకానికి అర్హులైన కొంత మంది మహాలక్ష్మి పథకానికి అర్హత సాధించలేకపోతున్నారు. దాంతో వారు వంట గ్యాస్ సిలిండర్లను పూర్తి మార్కెట్ ధరకు కొనాల్సి వస్తుంది.
బీహార్లో ఎన్నికల వేళ ‘ఫ్రీ’ జపం.. ప్రజలపై నితీశ్ సర్కార్ వరాల జల్లు.. ఉచిత విద్యుత్పై కీలక ప్రకటన.. మహిళా రిజర్వేషన్లు, ఉద్యోగాల భర్తీ కూడా..
బీహార్ రాష్ట్రంలో మరికొద్ది నెలల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ రోజుకో పథకంపై ప్రకటన చేస్తున్నారు.
వారికి ఉచిత విద్యుత్, ఆ జిల్లాల్లో రెన్యూవబుల్ ఎనర్జీ ప్లాంట్లు- ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు
సీఆర్డీఏ ఆమోదించిన రూ.37,072 కోట్ల పనులకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
ఉచిత విద్యుత్ కోసం రూఫ్టాప్ సోలార్ స్కీమ్.. ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలుసా?
Rooftop Solar Scheme : సామాన్య పౌరుల కోసం ఉచిత విద్యుత్ అందించేందుకు రూఫ్టాప్ సోలార్ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఇందుకోసం ఎలా దరఖాస్తు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
తెలంగాణ ఏర్పాటు, ఉచిత్ కరెంటు గురించి పెద్ద ప్రకటనే చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత
ఆరు గ్యారెంటీ పథకాలు వ్యక్తులవి కావని, అవి కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలని ఆయన అన్నారు. కాంగ్రెస్ ఆరు పథకాలతో ప్రజలకు మేలు జరుగుతుందని అన్నారు
Revanth Reddy : రానున్న డిసెంబర్ 9న కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది.. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తాం : రేవంత్ రెడ్డి
వృద్ధులకు రూ.4 వేల పింఛన్ ప్రతి నెల ఒకటో తేదీన ఇస్తామన్నారు. రూ.500 లకే ఆడబిడ్డలకు సిలిండర్ అందిస్తామని వెల్లడించారు.
YS Sharmila : 3 పంటలు అబద్ధం, 24గంటల కరెంటు పచ్చి అబద్ధం- వైఎస్ షర్మిల సంచలనం
కాళేశ్వరం ప్రాజెక్టుతో కోటి ఎకరాల మాగాణికి నీళ్లిచ్చామని దొర చెప్తుంటే.. సాగుకు చుక్క నీరు లేక కాలువల పొంటే బోర్లు వేసుకొనే దుస్థితి రైతులది.(YS Sharmila)
Revanth Reddy : కేసీఆర్, కేటీఆర్ వెయ్యి కోట్లు లంచం తీసుకున్నారు.. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా- రేవంత్ రెడ్డి
ప్రతీ ఏటా 16వేల కోట్లు కొనుగోలు ఖర్చు చూపిస్తున్నారు. ప్రతీ ఏటా రూ.8వేల కోట్లు దోచుకుంటున్నారు. (Revanth Reddy)
Gutta Sukhender Reddy: రేవంత్, కోమటిరెడ్డి వ్యాఖ్యలకు గుత్తా కౌంటర్.. వాళ్లకు వ్యవసాయం అంటే ఏమిటో తెలియదంటూ ఎద్దేవా
విద్యుత్ కొనుగోళ్ళలో కుంభకోణం జరుగుతుందనే మాట హాస్యాస్పదంగా ఉందని శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ప్రయివేట్ సంస్థల నుంచి విద్యుత్ను ప్రభుత్వం కొనుగోలు చేయడమే లేదని చెప్పారు.