Home » Free Rice
తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కొత్త రేషన్ కార్డుల మంజూరుకు లైన్ క్లియర్ అయ్యింది. ఈ నెల 26 నుంచే అర్హులకు కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయనున్నారు.
ఏపీలో నేటి నుంచి ఉచిత బియ్యం పంపిణీ ప్రారంభం కానుంది. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (పీఎంజీకేఏవై) కింద కేంద్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న బియ్యం పంపిణీ రాష్ట్రంలో
కరోనా కష్టకాలంలో ఏపీ సీఎం జగన్ పేదలకు అండగా నిలిచారు. దారిద్ర్యరేఖకు దిగువున ఉన్న వారికి ఆపన్న హస్తం అందించారు. రేషన్ కార్డు(అన్ని రకాలు) ఉన్నవారికి ఉచితంగా బియ్యం ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా 1.47 కోట్ల మంది లబ్ధిదారుల
central government will be distribute free rice : కరోనా నుంచి పేదలు ఇంకా కోలుకోలేదని కేంద్రం భావిస్తోంది. అందువల్ల పేదలకు ప్రస్తుతం అందిస్తున్న ఉచిత బియ్యం పంపిణీని కంటిన్యూ చేయాలని యోచిస్తోంది. వచ్చే ఏడాది మార్చి వరకు దీనిని పొడిగించనన్నట్లు సమాచారం. దీనిపై వచ్చే నెల త
తెలంగాణ విద్యార్థులపై సర్కార్ ప్రత్యేక ఫోకస్ పెట్టింది. కరోనా కారణంగా విద్యారంగంపై తీవ్ర ప్రభావం చూపిన సంగతి తెలిసిందే. సర్కార్ బడులు ప్రారంభం అయితే..మధ్యాహ్న భోజనం పథకం వల్ల పేద విద్యార్థులకు ఆకలి తీరేది. కొత్త విద్యా సంవత్సరం ఎప్పుడు ప్ర�