Home » free treatment
తెలంగాణ ఆర్టీసీ అద్భుతమైన ఆఫర్లు తీసుకొచ్చింది. 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ సందర్భంగా 12 రోజుల పాటు వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే ఆగస్టు 15వ తేదీన పుట్టిన చిన్నారులందరికీ వారికి 12ఏళ్ల పాటు రాష్ట్రంలోని అన్ని సిటీ బస్స�
అత్యవసర వైద్య చికిత్స అవసరమైన వారికి 48 గంటలపాటు ఉచితంగా చికిత్స అందించాలని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో ఎక్కడైనా ఉచిత వైద్య చికిత్స పొందవచ్చు. ఈ పథకం త్వరలోనే అమల్లోకి రాబోతుంది.
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వాగ్గానాల పర్వం మొదలైపోయింది. కాంగ్రెస్ లీడర్ ప్రియాంక గాంధీ తమ పార్టీ తరపున ఉచిత వైద్యం అందిస్తామంటూ హామీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్లో కరోనా రోగులకు ఎలాంటి ఖర్చు లేకుండా ఉచితంగా చికిత్స అందించనున్నట్లు సీఎం జగన్ తెలిపారు. కరోనా వ్యాక్సినేషన్కు ఎలాంటి ఆటంకాలు లేకుండా అవసరాలకు సరిపడా డోసులను అందుబాటులో ఉంచుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఈ రోజుల్లో వైద్యం ఎంత కాస్ట్లీగా మారిందో తెలిసిందే. చిన్న చిన్న జబ్బులకే వందలు, వేలు ఖర్చు అవుతున్నాయి. అలాంటిది పెద్ద పెద్ద జబ్బులకు వైద్యం అంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే. పేదలు, మధ్య తరగతి వారిది అలాంటి పరిస్థితే. అలాంటి ఈ రోజుల్లోనూ ఉచితంగ�
Aurangabad doctor : దేశ రక్షణ కోసం మన జవాన్లు తమ ప్రాణాల్ని కూడా పణ్ణంగా పెడుతున్నారు. కన్నబిడ్డలకు..కన్నవారికి దూరమవుతున్నారు. వారి చేసే త్యాగాలకు మనం ఏం చేసినా రుణం తీర్చుకోలేం.ఎందుకంటే వారి త్యాగాల వల్లే మనం దేశంలో సురక్షితంగా మనం కుటుంబాలతో జీవించగ
దేశంలో కరోనా వైరస్(కోవిడ్-19) కేసులు వేగంగా పెరిగిపోతున్న సమయంలో కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనాను ఆయుష్మాన్ భారత్ పథకం కిందకు తీసుకొచ్చింది కేంద్రం. ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన ఆరోగ్య యోజన’ (పిఎంజెఎవై) ను నడుపుతున్న R
దేశవ్యాప్తంగా పేదలకు రోగ నివారణ, ప్రోత్సాహక ఆరోగ్య సంరక్షణతో సహా సమగ్ర ప్రాధమిక సంరక్షణ (CPHC) అందించడానికి ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 2022 నాటికి 1లక్ష 50వేల ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్ నెస్ సెంటర్స్ (AB-HWCs) ఏర్ప�
ఎన్నికల వేళ ఓటర్లను ఆకట్టుకునేందుకు ఏపీలో పార్టీలు పోటీ పడుతున్నాయి. టీడీపీ, వైసీపీ, జనసేనలు ఓటర్లపై హామీల వర్షం కురిపిస్తున్నాయి.