Home » FREEDOM
అనేక జీవుల్ని చిన్న చిన్న బోన్లలో, అక్వేరియంలు లేదా ఏదైనా క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్లో ఉంచి బంధిస్తారు. అవి కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ఆ వాతావరణానికి అలవాడుపడతాయి. కానీ, అలాంటి జీవాల్ని స్వేచ్ఛగా వాటి ప్రపంచంలోకి వదిలేస్తే అవి పొందే ఆనంద
భారతదేశ బలం ఐక్యత. దేశ ప్రజల్లో ఉన్న ఐక్యత వల్లే ఈ దేశం ఇంత ద్రుఢంగా ఉంది. మనది ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మాత్రమే కాదు, ప్రజాస్వామ్యానికి మనదేశం తల్లిలాంటిదని దేశంలో 135 కోట్ల ప్రజలు గర్వంగా చెప్పుకుంటారు. అయితే ఈ ఇది మనం ఐక్యంగా ఉన్
బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ..ఢాకాలోని నేషనల్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహిస్తోన్న బంగ్లాదేశ్ “నేషనల్ డే”కార్యక్రమంలో పాల్గొన్నారు. బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనాతో కలిసి మోడీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కార్గిల్ విజయ్ దివస్ వేళ జవాన్ల శౌర్య, పరాక్రమాలపై ప్రశంసలు కురిపించారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. కార్గిల్ యుద్ధంలో అమరులైన వీర సైనికులకు, వారికి జన్మనిచ్చిన తల్లులకు దేశ ప్రజలందరి తరపున వందనం సమర్పిస్తున్నానని ప్రధాని తెలిపారు. దేశ ప్ర�
ఫేస్ మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం వల్లే కరోనాను నియంత్రించగలమని ప్రపంచవ్యాప్తంగా అనేక మంది నిపుణులు చెబుతూనే ఉన్నారు. అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రం ఫేస్మాస్క్ తప్పనిసరిగా ధరించాలన్నఅంశాన్నికొట్టిపడేస్తున్నారు. కరోనా వ�
లద్ధాక్లో ఏర్పడ్డ ఉద్రిక్తతల కారణంగా భారత సైన్యం అత్యవసరంగా ఆధునిక ఆయుధాల కొనుగోలు కోసం ప్రయత్నాలు పారరంభించింది. ఆయుధాలు కొనాలంటే ఏళ్ళు గడిచిపోతున్నాయి. నిపుణుల కమిటీల పరిశీలనలు, అంతర్జాతీయ మార్కెట్ లో టెండర్లు. ఇంతలో దళారుల రంగ ప్రవేశ�
ప్రభుత్వ ప్రైవేటు సంస్థ(PPP) ద్వారా 100 మార్గాల్లో 151 రన్ రైళ్లను నడపడానికి సన్నద్ధమవుతున్నందున ప్రయాణీకుల నుంచి వసూలు చేయాల్సిన ఛార్జీలను నిర్ణయించే స్వేచ్ఛను భారత రైల్వే ప్రైవేటు సంస్థలకు ఇస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. ప్రైవేట్ రైళ్లల
అమెరికా, ఆప్ఘనిస్తాన్ తాలిబన్ల మధ్య శనివారం(ఫిబ్రవరి-29,2020) చారిత్రాత్మక శాంతి ఒప్పందం కుదిరింది. ఏళ్ల తరబడి అఫ్గానిస్తాన్ లో నెలకొన్న యుద్ధ వాతావరణాన్ని చల్లార్చేందుకు రెండేళ్లుగా తాలిబన్లతో చర్చలు జరిపిన అమెరికా, ఈమేరకు శాంతి ఒప్పందాన్న�
భారత్-పాక్ మధ్య మధ్యవర్తిత్వానికి సిద్ధమేనని ఇవాళ(ఫిబ్రవరి-25,2020) ట్రంప్ ఢిల్లీ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో కశ్మీర్ విషయంలో మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధం అంటూ అమెరికా గడ్డపై ట్రంప్ పలుసార్లు ప్రకటను చేయగా అప్పుడు భారత్ ట్రంప్ వ�
సీఏఏకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనల్లో ఇది ప్రత్యేకమైనది. 101ఏళ్ల వయస్సులో హెచ్ఎస్ దొరస్వామి అనే వ్యక్తి బెంగళూరు టౌన్ హాల్లో నిరసన చేపట్టాడు. మానవ, సామాజిక, ఆర్థిక, రాజకీయ హక్కులకు భంగం కలుగుతుందని పిలుపునిచ్చాడు. ఫిబ్రవర�