Home » FRIDAY
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)కి సహకరించేందుకు జియో సంస్థ ముందుకొచ్చింది.
శుక్రవారం థియేటర్లలో రెండు తెలుగు సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఇందులో ఒకటి అక్కినేని నాగచైతన్య హీరోగా చేసిన లవ్ స్టోరీ మూవీ
ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్ తారాజువ్వలా నయా రికార్డులను క్రియేట్ చేస్తోంది. చరిత్రలో తొలిసారి బిట్కాయిన్ విలువ న్యూయార్క్లో 50వేల 191 డాలర్ల రేటును దాటగా.. ఇండియన్ రూపాయల్లో పోల్చుకుంటే.. దాని విలువ సుమారు 36 లక్షల 55 వేల
ప్రముఖ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ ముంబైలోని బాంద్రాలోని గురు నానక్ ఆసుపత్రిలో కన్నుమూశారు. జూన్ 17న శ్వాస సంబంధింత సమస్యలు కారణంగా సరోజ్ ఖాన్ ఆరోగ్యం క్షీణించడంతో ఆమెను వెంటనే ముంబైలోని హాస్పిటల్కు తరలించి చికిత్స అందించగా.. తొలుత ఆమెకు కరో�
సైనికులను సరిహద్దులకు చేరవేసేందుకు రైళ్లను నడుపనున్నారు. శుక్ర, శనివారాల్లో రెండు రైళ్లు నడవనున్నాయి.
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితులు ఇంకా సద్దుమణగడం లేదు. కేంద్రం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. దీంతో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. కానీ పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసు
ఎండలు మండిపోతున్నాయి. సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. మాడు పగిలిపోతోంది. రోజురోజుకి పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు జనాలకు చుక్కలు చూపిస్తున్నాయి. ఓ వైపు వేడి
న్యూజిలాండ్ లోని క్రైస్ట్ చర్చ్ నగరంలోని రెండు మసీదుల్లో శుక్రవారం(మార్చి-15,2019) దుండగులు జరిపిన కాల్పుల్లో చనిపోయిన వారి సంఖ్య 50కి చేరింది. మృతుల సంఖ్య 100కి చేరే అవకాశమున్నట్లు తెలుస్తోంది.శుక్రవారం కావడంతో ఎక్కువ సంఖ్యలో ముస్లింలు ప్రార్దన�
భారత పైలట్ అభినందన్ రాక కోసం యావత్ భారత్ ఎదురుచూస్తుంది. దేశమంతా ఉప్పొంగే మనసుతో అభినందన్ కు స్వాగతం పలికేందుకు సిద్ధమైంది. మార్చి 1,2019 శుక్రవారం మధ్యాహ్నం అభినందన్ ను భారత్ కు అప్పగించే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ ప్రక్రియను పాక్ ప్రారంభించిం�