Home » Friday prayers
అప్ఘానిస్థాన్ దేశంలోని ఓ మసీదులో శుక్రవారం పేలుడు సంభవించింది. ఈ పేలుడులో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం ప్రార్థనల సమయంలో మసీదులో ఈ పేలుడు సంభవించింది.....
శుక్రవారం ప్రార్థనల తర్వాత ఎటువంటి ఆందోళనలు కలగకుండా ఉత్తరప్రదేశ్ పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గత వారం జరిగినట్లుగా హింస, ఆందోళనలకు దారి తీయకుండా ముందుగా మత గురువులను కలిశారు.
ఉత్తరప్రదేశ్ లో అల్లర్లకు యోగి సర్కార్ కౌంటర్ యాక్షన్ కు దిగింది. షహరాన్ పూర్ లో బుల్డోజర్లను దింపింది. నిన్న నమాజ్ తర్వాత..
గురుగ్రామ్ లోని బహిరంగ ప్రదేశాల్లో మొత్తం 18చోట్ల శుక్రవారం నమాజు నిర్వహించేందుకు ముస్లిం నేషనల్ ఫోరం అనుమతులు తీసుకుంది. ఈ మేరకు జిల్లా అడ్మినిస్ట్రేషన్ ను కలిసి..............