from

    కరోనా : ప్రపంచవ్యాప్తంగా లక్ష మంది పూర్తిగా కోలుకున్నారు

    March 24, 2020 / 10:36 PM IST

    కరోనావైరస్ పాజిటివ్ కేసుల్లో ప్రపంచవ్యాప్తంగా 100,000 మందికి పైగా ప్రజలు ఇప్పుడు పూర్తిస్థాయిలో కోలుకున్నారని జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం తాజా గణాంకాలు చెబుతున్నాయి.

    నన్ను సీఎంను చేయండి : గవర్నర్‌కు లేఖ రాసిన రైతు

    November 1, 2019 / 09:21 AM IST

    మహారాష్ట్రలో ఎన్నికల ఫలితాలు వెలువడి వారం రోజులు గడుస్తున్నాయి. కానీ ఇంకా  నూతన ప్రభుత్వం ఏర్పాటు కాకపోవడంపై బీడ్ జిల్లాలోని ఓ రైతుకు కోపం వచ్చింది. 2019, నవంబర్ 01వ తేదీన గవర్నర్‌కు ఏకంగా లేఖ రాశారు. అకాల వర్షాలకు పంటలు దెబ్బతిని లక్షలాది మం

    చర్చలు విఫలం : తెలంగాణలో ఆర్టీసీ సమ్మె తప్పదా

    October 3, 2019 / 01:25 AM IST

    తెలంగాణలో ఆర్టీసీ సమ్మె తప్పదా? పండుగ సమయంలో ప్రజలు ఇబ్బందులు పడాల్సిందేనా? తాజా పరిణామాలు చూస్తే అలాగే అనిపిస్తోంది. ఆర్టీసీ కార్మిక సంఘాలతో సీనియర్‌ ఐఏఎస్‌ ఆధ్వర్యంలోని సోమేష్‌కుమార్‌ కమిటీ చర్చలు విఫలమయ్యాయి. దీంతో అక్టోబర్ 05 నుంచి సమ్�

10TV Telugu News