Home » Fuel
Refueling Your Car : పెట్రోల్ బంకుకి వెళ్లిన సమయంలో ప్రతి వాహనదారుడు కచ్చితంగా కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిందే. తప్పకుండా కొన్ని విషయాలు చెక్ చేసుకోవాల్సిందే. లేదంటే మోసపోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది.
ఈ ఘటనపై బన్స్వారా సీఎంహెచ్ఓ మాట్లాడుతూ.. ఘటన సమాచారం తెలియగానే వెంటనే విచారణ చేపట్టినట్టు వెల్లడించారు. బాధితుడి కుటుంబీకులను కలిసి, నిర్వాహకుల నిర్లక్ష్యం గురించి వాకబు చేస్తున్నట్టు తెలిపారు. 108 వాహనాన్ని ప్రైవేటు ఏజెన్సీ నడుపుతోందని, అం
తీవ్ర ఆర్థిక,ఆహార సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో అత్యంత దయనీయ పరిస్థితులు కొనసాగుతున్నాయి. నగదు కొరతకు తోడు భారీగా పెరిగిన ద్రవ్యోల్బణం వంటి సమస్యలు అక్కడి ప్రజా జీవనాన్ని తీవ్ర అవస్థలకు గురిచేస్తున్నాయి. ఇంధనం కోసం పెట్రోల్
సీఎంగా అధికారం చేపట్టాక ఏక్ నాథ్ షిండే కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు షిండే. ఇంధన ధరల నుంచి ఉపశమనం కల్పించే దిశగా చర్యలు చేపడుతున్నామని..దీంట్లో భాగంగానే ఇంధనంపై రాష్ట్ర ప్రభుత్వం వసూలు చ
ఆర్థిక, ఆహార సంక్షోభం ఎదుర్కొంటోన్న శ్రీలంకలోని ప్రజలకు పెట్రోలు, డీజిల్ దొరకడం గగనమైపోయింది. ఇంధన కొరతతో తల్లడిల్లిపోతోన్న శ్రీలంకలో పరిమిత సంఖ్యలో వాహనదారులకు పెట్రోలు, డీజిల్ అందిస్తున్నారు.
పొరుగు దేశం శ్రీలంక సంక్షోభంలో కొట్టు మిట్టాడుతోంది. ఆర్ధిక సంక్షోభంతో ఆహార పదార్ధాలను సైతం కొనుక్కోలేని పరిస్ధితిలో ప్రజలు అల్లాడి పోతున్నారు.
పెట్రోల్, డీజిల్ ధరలు సోమవారం(సెప్టెంబర్ 13) కూడా స్థిరంగా ఉన్నాయి. పెట్రోల్ ధరలు చివరిసారి జూలై 17వ తేదీన పెరిగాయి. డీజిల్ ధరలు జూలై 15వ తేదీ నుండి స్థిరంగా ఉన్నాయి.
పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై వసూలు చేస్తున్న ఎక్సైజ్ సుంకం కేంద్ర ప్రభుత్వ ఖజానాకు కాసుల వర్షం కురిపిస్తుంది.
రాహుల్ గాంధీ సైకిల్ తొక్కుతూ పార్లమెంట్ కు వచ్చారు. బీజేపీ భావజాలానికి వ్యతిరేకంగా పోరాడాలని విపక్షాలకు పిలుపునిచ్చిన రాహుల్ గాంధీ ప్రతిపక్ష సభ్యులను అల్పాహార విందు సమావేశానికి ఆహ్వానించారు. అనంతరం బ్రేక్ ఫాస్ట్ సమావేశం తరువాత రాహుల్ గ
lpg cylinder price hike: ఇప్పటికే భగ్గుమంటున్న ఇంధన ధరలతో ఉక్కిరిబిక్కిరవుతున్న సామాన్యుడికి.. వంట గ్యాస్ సిలిండర్ ధరల పెంపు రూపంలో మరో షాక్ తగిలింది. చమురు కంపెనీలు వంట గ్యాస్ ధర పెంచాయి. వంట గ్యాస్ ధరను రూ.25 పెంచిన చమురు కంపెనీలు.. వాణిజ్య(కమర్షియల్) గ