Home » funds
Ap Demands : ఏపీ మారాలంటే .. మీరు ఇవ్వాల్సిందే
కేంద్రాన్ని ఏపీ ప్రభుత్వం ఏం ఏం కోరింది? కేంద్రం నుంచి రాష్ట్రానికి ఏమేం అందే అవకాశం ఉంది? అమరావతి నిర్మాణం, పోలవరం పూర్తికి ఎంత గడువు పడుతుంది? అసలు ఏపీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది?
వికసిత భారత్ లక్ష్య సాధన కోసం ఏపీ తరుపున కేంద్ర ప్రభుత్వానికి తాము నిరంతరం మద్దతుగా నిలుస్తామని, అదే సమయంలో రాష్ట్రానికి అండగా నిలవాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని ఏపీ సర్కార్ చెబుతోంది.
వైసీపీ నేతలు, కాంట్రాక్టర్లు తీవ్రంగా నష్టపోతున్నారు, వారంతా రోజూ నా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారని ఆయన వాపోయారు.
ప్రత్యేక విమానంలో హస్తినకు పయనం కానున్నారు రేవంత్ రెడ్డి. ప్రధాని మోదీతో రేవంత్, భట్టి విక్రమార్క భేటీ కానున్నారు.
అసలు 6 గ్యారెంటీలు అమలు సాధ్యమేనా? కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్లనుంది? ఇందుకోసం ఎంత డబ్బు అవసరం అవుతుంది?
ఏపీలో వైఎస్ఆర్ రైతు భరోసా-పీఎం కిసాన్ పథకం నిధులు జమ అయ్యాయి. రాష్ట్రంలో 51.12 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.2 వేల చొప్పున రూ.1,090 కోట్లు జమ చేశారు.
తాజా బడ్జెట్ ప్రకారం.. కేంద్ర పన్నుల్లో ఏపీ వాటా రూ.41,338 కోట్లుగా ఉంది. ఏపీకి సంబంధించి నిధుల కేటాయింపు ఇలా ఉంది. రాష్ట్రంలోని కీలక పరిశ్రమ అయిన విశాఖ స్టీల్ ప్లాంట్కు రూ.683 కోట్లు కేటాయించింది కేంద్రం. అలాగే తెలుగు రాష్ట్రాల్లోని గిరిజన యూనివర
హైదరాబాద్, వరంగల్తోపాటు ఇతర మున్సిపాలిటీల్లో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వివిధ అభివృద్ది కార్యక్రమాలకు ప్రత్యేక నిధులు కేటాయించాలని లేదంటే స్పెషల్ ప్యాకేజీ అయినా ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. నిధుల కేటాయింపు విషయంలో తెలంగాణపై కేంద్�
చైనా యుద్ధానికి సిద్ధమవుతుంటే మోదీ ప్రభుత్వం మాత్రం నిద్రపోతోందంటూ రాజస్తాన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు అధికార, విపక్షాల మధ్య మాటయ యుద్ధానికి తెరలేపింది. ఆ తరుణంలో కాంగ్రెస్ పార్టీపై బీజేపీ నేతలు తీవ్ర �