Home » FUTURE
సాహు నాకు ఆ వీడియో చూపించలేదు. అయితే ఆ వీడియో చూసినవాళ్లు పర్వేశ్ నాపై మూత్రం పోశాడని, అందులో ఉన్నది నేనేనని నన్ను అడగడం ప్రారంభించారు. నేను కాదని చెప్పాను. చాలాసార్లు పర్వేశ్ కనిపించాడు. కానీ నేను జరిగిన దారుణం గురించి ఎవరికీ చెప్పలేదు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. 2020 నుంచి అమల్లో ఉన్న కరోనా ఆంక్షల సడలింపుతోపాటు పలు కారణాల వల్ల వైరస్ వ్యాపిస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది. భవిష్యత్ లో మరిన్ని వేవ్ లు తప్పవని హెచ్చరించింది.
నా బిడ్డ చరణ్ని చూసి...చాలా గర్వపడుతున్నా
చనిపోయిన వ్యక్తి మళ్లీ బతికితే? శరీరాన్ని భద్రపరిచి వైద్యం చేసి పునర్జన్మ ప్రసాదిస్తే? అయితే ఇది సైన్స్ ఫిక్షన్ స్టోరీ అనుకొంటున్నారా? కానీ, దీన్ని నిజం చేసి చూపిస్తామని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఫిక్షన్ కాదు.. సైన్స్ సత్తా ఏమిటో ప్రపం
వైసీపీ అపసవ్య పాలన వల్లే కౌలు రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రజల్లో ప్రభుత్వంపై ఆగ్రహం పెరుగుతోందన్నారు.
ఒకప్పుడు యుక్రెయిన్లో ఉదయాలు ప్రకృతి అందాల మధ్య ఆహ్లాదకరంగా ఉండేవి. ఆ దేశ చిన్నారులు భూమ్మీది సంతోషమంతా తమతోనే ఉందన్నట్టుగా జీవించేవారు. ఇప్పుడు సైరన్ మోతలతో నిద్ర లేస్తున్నారు.
గోవా భవిష్యత్తు కోసం ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటు వేయాలని ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు.
250మిలియన్ సంవత్సరాల క్రితం భూమి ఏర్పడినప్పుడు పాంగేయా అనే ఒకే ఒక్క ఖండం మాత్రమే ఉండేది. 50మిలియన్ సంవత్సరాల తర్వాత భూభాగం చీలి గొండ్వానా, లారేసియా అనే రెండు ఖండాలుగా ఏర్పడ్డాయి.
నేను 2027 నుంచి వచ్చాను..ఈ భూమ్మీద మిగిలి ఉన్న ఏకైక మనిషిని నేనేనంటున్నాడు ఈ వ్యక్తి..!! దానికి సంబంధించి ఓ వీడియోను కూడా చూపిస్తున్నాడు.
ఏపీలో త్వరలోనే కరెంటు కోతలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాబోయే ఐదారు నెలలు.. జనం విద్యుత్ ఆదా చేయాల్సిందే. లేదంటే.. కోతలు తప్పవు. దేశంలో పడిపోయిన బొగ్గు నిల్వలే ఇందుకు కారణం.