G20 Summit: భారత్లో వచ్చే ఏడాది సెప్టెంబరులో జీ20 సదస్సు జరగనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అందుకు ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా ఢిల్లీలోని కశ్మీర్ గేట్ ఐఎస్బీటీ సమీపంలోని హనుమాన్ మందిర్ వద్ద నివసించే 1,000 మందికిపైగా యాచకులను జనవరిలో నైట్ షల్ట
G20 Summit in Bali: ఇండోనేషియా రాజధాని బాలిలో మూడురోజుల పాటు జరిగిన జీ20 దేశాల శిఖరాగ్ర సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు దేశాల అధ్యక్షులతో ప్రత్యేకంగా భేటీ అయ్యి చర్చలు జరిపారు. భారత సంతతికి చెందిన వ్యక్తి రిషి సునాక్ బ్రిటన�
బాలిలో జీ20 సదస్సు ముగిసింది. ఈ సందర్భంగా ప్రధాని మోడీకి ‘సుత్తి’ అందజేశారు ఇండోనేషియా అధ్యక్షుడు.దీని వెనుక కారణం ఏమంటే..
ఇండోనేషియాలోనే బాలిలో జరిగే జీ20 సదస్సులో రష్యాపై బ్రిటన్ ప్రధాని రిషి సునక్ తీవ్రంగా మండిపడ్డారు. యుక్రెయిన్ పై రష్యా చేసే యుద్ధం అనాగరికమైనదంటూ దుయ్యబట్టారు. వెంటనే యుద్ధాన్ని ఆపాలి అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన సునక్ఈ సదస్సు కు పుతిన్ వచ్చి
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి పట్టుతప్పి కింద పడబోయారు. ఇండొనేషియాలోని బాలీలో జీ20 సదస్సు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సదస్సులో భాగంగా ఆయా దేశాల అధినేతలు పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. బాలీలోని తమన్ హుటాన్ రాయ అటవీ పార్కులో ఏర్
జీ20 సదస్సులో ప్రధాని మోడీతో బ్రిటన్ ప్రధాని రిషి సునక్ మాటా మంతి ఫోటో సోషల్ మీడియాలో వైరల్.
బాలిలో జీ 20 సదస్సులో భాగంగా బైడన్, జిన్పింగ్ మధ్య జరగబోయే సమావేశం కోసం యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. మరి ఈ సమావేశంలో తైవాన్పై చైనా యుద్ధానికి పాల్పడితే అమెరికా ఏం చేస్తుంది? ఈ సమావేశంలో దీనికి గురించి చర్చ జరుగుతుందా? రష్యా యుక్రె
ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా పోప్ ప్రాన్సిన్ ను ఇండియాకు రమ్మని ఆహ్వానించారు. వాటికన్ సిటీలో ఓ గంటసేపు భేటీ అయిన మోదీ.. పలు విషయాలు చర్చించారు.
మరికొన్ని గంటల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఐదు రోజుల యూరప్ పర్యటనకు బయల్దేరనున్నారు. ఇవాళ రాత్రి భారత్ నుంచి బయల్దేరి..రేపు ఉదయం ఇటలీ చేరుకోకున్నారు మోదీ. ఇటలీ ప్రధాని
Covid-19 pandemic biggest challenge : రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాల్ కోవిడ్ – 19 అని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. జి 20 శిఖరాగ్ర సదస్సు జరిగింది. కీలక అంశాలపై చర్చించారు. సౌదీ అరేబియా రాజు సల్మాన్ Group of 20 Summit ప్రారంభించారు. కోవిడ్ – 19 �