-
Home » G20 Summit
G20 Summit
G20 Summit: ప్రపంచ అధినేతల ఫొటోలో జో బైడెన్ ఫొటో మిస్సింగ్
అధికారిక ఫొటోలో బైడెన్ కనపడకపోవడంతో దీనిపై అమెరికా అధికారులు స్పందించారు.
ఎన్ఆర్ఐ, అంతర్జాతీయ ప్రయాణికుల కోసం కొత్త యూపీఐ వన్ వరల్డ్ వ్యాలెట్ యాప్..!
UPI One World Wallet : ఎన్పీసీఐ పోస్ట్లో సర్వీసును ప్రకటిస్తూ.. భారత్ సందర్శించే ప్రయాణికులు సురక్షితమైన డిజిటల్ పేమెంట్లు చేయగలరని, యూపీఐ వన్ వరల్డ్ వ్యాలెట్తో మర్చంట్స్, రీసేలర్లతో లావాదేవీలు చేయగలుగుతారని పేర్కొంది.
2023 సంవత్సరంలో ప్రధాని మోదీ మర్చిపోలేని మధుర చిత్రాలు
కాలగమనంలో కలిసి పోయిన 2023 వ సంవత్సరం మన దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి మర్చిపోలేని మధుర స్మృతులను మిగిల్చింది. దేశ, విదేశాల్లోనూ ప్రధాని మోదీ పలు కీలకమైన సమావేశాల్లో పాల్గొన్నారు. గతించిన ఏడాది కాలంలో టాప్ నైన్ మోదీ మర్చిపోలేని మధుర చిత్రాల�
Justin Trudeau : జీ20 సమ్మిట్లో బసకి ప్రత్యేక గదిని నిరాకరించిన కెనడా ప్రధాని.. కారణం అదేనట..!
జీ20 సమ్మిట్ జరుగుతున్న సమయంలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తనకు కేటాయించిన ప్రెసిడెన్షియల్ సూట్ కాదని.. హోటల్ రూమ్లోని సాధారణ గదిలో బస చేసారట. అందుకు కారణం ఏంటి?
UAE Kashmir Map: దేశం బయట ఇదే తొలిసారి.. పీఓకే భారత్లో అంతర్భాగంగా చూపిస్తూ మ్యాప్ విడుదల చేసిన యూఏఈ
ఇది భారతదేశం-మిడిల్ ఈస్ట్-యూరోప్ ఎకనామిక్ కారిడార్ కు సంబంధించింది. అయితే ఇందులో ఆసక్తికరంగా, కశ్మీర్ మొత్తం భారతదేశంలో భాగమని చూయించారు. పీఓకే, అక్సాయ్ చిన్ లు ఇండియాలో భాగంగా ఉన్నాయి.
Rishi Sunak: ఇండియా పర్యటన ముగించుకుని తిరిగి వెళ్లగానే కష్టాలు ఎదుర్కొంటున్న బ్రిటన్ ప్రధాని
స్కాటిష్ సిక్కు జగ్తార్ సింగ్ జోహల్ను విడుదల చేయాలని ప్రధాని నరేంద్ర మోదీని అడిగారా అని ప్రతిపక్షాలు కూడా సునక్ను పదేపదే అడుగుతున్నారు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తోందన్న వాస్తవాన్ని ఆయన తనతో లేవనెత్తారా లేదా అనే ప్రశ్నలు కూడ�
Anand Mahindra : G20 లీడర్లకు అరకు కాఫీ బహుమతిగా ఇచ్చిన మోడీ.. హ్యాపీ ఫీల్ అయిన ఆనంద్ మహీంద్రా
జీ20 సమ్మిట్కి విచ్చేసిన దేశాధినేతలకు ప్రధాని మోడీ ప్రత్యేక బహుమతులు ఇచ్చారు. అందులో అరకు కాఫీ కూడా ఉంది. దీనిని బహుమతిగా ఇవ్వడం తనకెంతో నచ్చిందని వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేసారు.
G20 Summit 2023 : G20 సమ్మిట్లో ప్రపంచ దేశాధినేతలతో ప్రధాని నరేంద్ర మోదీ
భారత్ అధ్యక్షతన జరిగిన జీ20 శిఖరాగ్ర సదస్సు ముగిసింది. రెండు రోజులు జరిగిన ఈ సదస్సులో పలు దేశాల అధినేతలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ జీ20 దేశాల ప్రధానులు, అధ్యక్షులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు.
G20 Summit Delhi: ఇక నుంచి జీ20 కాదు, జీ21 అని పిలవాలి.. కారణం ఏంటో తెలుసా?
మనం కలిసి ప్రపంచ విశ్వాస లోటును విశ్వసనీయంగా మారుద్దామని అన్నారు. అందరూ కలిసికట్టుగా కదలాల్సిన సమయం ఇదని.. సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్ అనే మంత్రం మనందరికీ మార్గదర్శకం కాగలదని మోదీ పేర్కొన్నారు.
G20 Summit live updates: రాష్ట్రపతి ముర్ము ఇచ్చిన విందులో జీ20 దేశాల అధినేతలు
పలు దేశాల అధినేతలతో భారత ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. తొలి రోజు జీ20 సదస్సు ముగిసింది.