Home » G20 Summit
అధికారిక ఫొటోలో బైడెన్ కనపడకపోవడంతో దీనిపై అమెరికా అధికారులు స్పందించారు.
UPI One World Wallet : ఎన్పీసీఐ పోస్ట్లో సర్వీసును ప్రకటిస్తూ.. భారత్ సందర్శించే ప్రయాణికులు సురక్షితమైన డిజిటల్ పేమెంట్లు చేయగలరని, యూపీఐ వన్ వరల్డ్ వ్యాలెట్తో మర్చంట్స్, రీసేలర్లతో లావాదేవీలు చేయగలుగుతారని పేర్కొంది.
కాలగమనంలో కలిసి పోయిన 2023 వ సంవత్సరం మన దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి మర్చిపోలేని మధుర స్మృతులను మిగిల్చింది. దేశ, విదేశాల్లోనూ ప్రధాని మోదీ పలు కీలకమైన సమావేశాల్లో పాల్గొన్నారు. గతించిన ఏడాది కాలంలో టాప్ నైన్ మోదీ మర్చిపోలేని మధుర చిత్రాల�
జీ20 సమ్మిట్ జరుగుతున్న సమయంలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తనకు కేటాయించిన ప్రెసిడెన్షియల్ సూట్ కాదని.. హోటల్ రూమ్లోని సాధారణ గదిలో బస చేసారట. అందుకు కారణం ఏంటి?
ఇది భారతదేశం-మిడిల్ ఈస్ట్-యూరోప్ ఎకనామిక్ కారిడార్ కు సంబంధించింది. అయితే ఇందులో ఆసక్తికరంగా, కశ్మీర్ మొత్తం భారతదేశంలో భాగమని చూయించారు. పీఓకే, అక్సాయ్ చిన్ లు ఇండియాలో భాగంగా ఉన్నాయి.
స్కాటిష్ సిక్కు జగ్తార్ సింగ్ జోహల్ను విడుదల చేయాలని ప్రధాని నరేంద్ర మోదీని అడిగారా అని ప్రతిపక్షాలు కూడా సునక్ను పదేపదే అడుగుతున్నారు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తోందన్న వాస్తవాన్ని ఆయన తనతో లేవనెత్తారా లేదా అనే ప్రశ్నలు కూడ�
జీ20 సమ్మిట్కి విచ్చేసిన దేశాధినేతలకు ప్రధాని మోడీ ప్రత్యేక బహుమతులు ఇచ్చారు. అందులో అరకు కాఫీ కూడా ఉంది. దీనిని బహుమతిగా ఇవ్వడం తనకెంతో నచ్చిందని వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేసారు.
భారత్ అధ్యక్షతన జరిగిన జీ20 శిఖరాగ్ర సదస్సు ముగిసింది. రెండు రోజులు జరిగిన ఈ సదస్సులో పలు దేశాల అధినేతలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ జీ20 దేశాల ప్రధానులు, అధ్యక్షులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు.
మనం కలిసి ప్రపంచ విశ్వాస లోటును విశ్వసనీయంగా మారుద్దామని అన్నారు. అందరూ కలిసికట్టుగా కదలాల్సిన సమయం ఇదని.. సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్ అనే మంత్రం మనందరికీ మార్గదర్శకం కాగలదని మోదీ పేర్కొన్నారు.
పలు దేశాల అధినేతలతో భారత ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. తొలి రోజు జీ20 సదస్సు ముగిసింది.