-
Home » G20 Summit 2023
G20 Summit 2023
Rishi Sunak: ఇండియా పర్యటన ముగించుకుని తిరిగి వెళ్లగానే కష్టాలు ఎదుర్కొంటున్న బ్రిటన్ ప్రధాని
స్కాటిష్ సిక్కు జగ్తార్ సింగ్ జోహల్ను విడుదల చేయాలని ప్రధాని నరేంద్ర మోదీని అడిగారా అని ప్రతిపక్షాలు కూడా సునక్ను పదేపదే అడుగుతున్నారు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తోందన్న వాస్తవాన్ని ఆయన తనతో లేవనెత్తారా లేదా అనే ప్రశ్నలు కూడ�
Central Cabinet Meeting : G20 ఒప్పందాలకు క్యాబినేట్ ఆమోదం?
G20 ఒప్పందాలకు క్యాబినేట్ ఆమోదం?
G20 Summit 2023 : G20 సమ్మిట్లో ప్రపంచ దేశాధినేతలతో ప్రధాని నరేంద్ర మోదీ
భారత్ అధ్యక్షతన జరిగిన జీ20 శిఖరాగ్ర సదస్సు ముగిసింది. రెండు రోజులు జరిగిన ఈ సదస్సులో పలు దేశాల అధినేతలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ జీ20 దేశాల ప్రధానులు, అధ్యక్షులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు.
G20 Summit 2023: జీ20 గావెల్ను బ్రెజిల్ అధ్యక్షుడికి అందించిన మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరు దేశాల అధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఇవాళ ఉదయం..
G20 Summit 2023: న్యూ ఢిల్లీలో ముగిసిన సదస్సు.. జీ20 అధ్యక్ష బాధ్యతలు ఇక బ్రెజిల్కి.. Live Update
జీ20 సదస్సు ముగిసింది. దీనిపై భారత్ అధికారికంగా ప్రకటన చేసింది.
G20 Summit 2023: జీ20 దేశాల అధినేతలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విందు
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇచ్చిన విందులో నోరూరించే రుచులు ఎన్నో ఉన్నాయి. అన్ని రకాల వంటకాలను..
G20 Summit 2023: ప్రపంచ జీవ ఇంధన కూటమి ఏర్పాటు: భారత్ ప్రకటన
పెట్రోల్లో దాదాపు 20 శాతం ఇథనాల్ కలిపేలా చూడాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు.
Akshata Murty : రిషి సునక్ భార్య అక్షతామూర్తి వేసుకున్న డ్రెస్ ఖరీదెంతో తెలుసా?
G20 సమ్మిట్ కోసం న్యూఢిల్లీకి వచ్చిన UK ప్రధాన మంత్రి రిషి సునక్ భార్య అక్షతా మూర్తి ఇండియన్ లేబుల్తో రూపొందించిన దుస్తులు ధరించారు. డ్రాన్ వెబ్ సైట్లో అందుబాటులో ఉన్న ఈ దుస్తుల ఖరీదెంతో తెలుసా?
G20 Summit Delhi: ఇక నుంచి జీ20 కాదు, జీ21 అని పిలవాలి.. కారణం ఏంటో తెలుసా?
మనం కలిసి ప్రపంచ విశ్వాస లోటును విశ్వసనీయంగా మారుద్దామని అన్నారు. అందరూ కలిసికట్టుగా కదలాల్సిన సమయం ఇదని.. సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్ అనే మంత్రం మనందరికీ మార్గదర్శకం కాగలదని మోదీ పేర్కొన్నారు.
G20 Summit live updates: రాష్ట్రపతి ముర్ము ఇచ్చిన విందులో జీ20 దేశాల అధినేతలు
పలు దేశాల అధినేతలతో భారత ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. తొలి రోజు జీ20 సదస్సు ముగిసింది.