Home » G20 Summit 2023
స్కాటిష్ సిక్కు జగ్తార్ సింగ్ జోహల్ను విడుదల చేయాలని ప్రధాని నరేంద్ర మోదీని అడిగారా అని ప్రతిపక్షాలు కూడా సునక్ను పదేపదే అడుగుతున్నారు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తోందన్న వాస్తవాన్ని ఆయన తనతో లేవనెత్తారా లేదా అనే ప్రశ్నలు కూడ�
G20 ఒప్పందాలకు క్యాబినేట్ ఆమోదం?
భారత్ అధ్యక్షతన జరిగిన జీ20 శిఖరాగ్ర సదస్సు ముగిసింది. రెండు రోజులు జరిగిన ఈ సదస్సులో పలు దేశాల అధినేతలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ జీ20 దేశాల ప్రధానులు, అధ్యక్షులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరు దేశాల అధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఇవాళ ఉదయం..
జీ20 సదస్సు ముగిసింది. దీనిపై భారత్ అధికారికంగా ప్రకటన చేసింది.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇచ్చిన విందులో నోరూరించే రుచులు ఎన్నో ఉన్నాయి. అన్ని రకాల వంటకాలను..
పెట్రోల్లో దాదాపు 20 శాతం ఇథనాల్ కలిపేలా చూడాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు.
G20 సమ్మిట్ కోసం న్యూఢిల్లీకి వచ్చిన UK ప్రధాన మంత్రి రిషి సునక్ భార్య అక్షతా మూర్తి ఇండియన్ లేబుల్తో రూపొందించిన దుస్తులు ధరించారు. డ్రాన్ వెబ్ సైట్లో అందుబాటులో ఉన్న ఈ దుస్తుల ఖరీదెంతో తెలుసా?
మనం కలిసి ప్రపంచ విశ్వాస లోటును విశ్వసనీయంగా మారుద్దామని అన్నారు. అందరూ కలిసికట్టుగా కదలాల్సిన సమయం ఇదని.. సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్ అనే మంత్రం మనందరికీ మార్గదర్శకం కాగలదని మోదీ పేర్కొన్నారు.
పలు దేశాల అధినేతలతో భారత ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. తొలి రోజు జీ20 సదస్సు ముగిసింది.