Gadchiroli

    గడ్చిరోలిలో భారీ ఎన్‌కౌంటర్.. 12 మంది మావోయిస్టులు మృతి

    July 17, 2024 / 09:33 PM IST

    ఘటనా స్థలం నుండి 3 AK47, 2 INSAS, 1 కార్బైన్, 1 SLR సహా 7 ఆటోమోటివ్ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.

    Encounter : మహారాష్ట్రలో ఎన్ కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి

    April 30, 2023 / 11:30 PM IST

    గడ్చిరోలిలోని భమ్రాఘర్ యాంటీ నక్సల్స్ సీ-60 పోలీస్ స్క్వాడ్ ఆపరేషన్ చేపట్టింది. ఈ క్రమంలో దామ్రేచా, మన్నెరాజారాం అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి.

    Encounter : మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ.. ఎన్‌కౌంటర్‌లో 26మంది మృతి

    November 13, 2021 / 07:54 PM IST

    మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా గ్యారపట్టి అటవీ ప్రాంతంలో జవాన్లు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 26 మంది మావోయిస్టులు మృతి చెందారు.

    Gadchiroli encounter : గడ్చిరోలీలో ఎన్ కౌంటర్… ఐదుగురు మవోయిస్టులు మృతి

    March 29, 2021 / 01:41 PM IST

    మహారాష్ట్రలోని గడ్చిరోలీ జిల్లాలో సోమవారం ఉదయం భారీ ఎన్ కౌంటర్ జరిగింది. పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఐదుగురు మవోయిస్టులు మరణించారు.

    భారీ ఎన్‌కౌంటర్…ఐదుగురు మావోయిస్టులు హతం

    October 18, 2020 / 09:26 PM IST

    Five Naxals killed in gunbattle మహారాష్ట్రలో ఆదివారం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. గడ్చిరోలి జిల్లా కొసమి-కిసనెల్లి అటవీప్రాతంలో పోలీసులకు, మావోయిస్టులకు జరిగిన ఎదురు కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. తప్పించుకున్న మావోయిస్టుల కోసం కూంబింగ్‌ కొనసా�

    గడ్చిరోలి జిల్లాలో పోలీసుల కూంబింగ్

    May 2, 2019 / 08:59 AM IST

    మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టుల దాడితో అప్రమత్తమైన పోలీసులు.. కూంబింగ్‌ ముమ్మరం చేశారు. మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా కుర్‌కేడ్‌, వడ్సా, జాంబీర్‌ కేడ్‌ గ్రామాల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. అటవీ ప్రాంతాల్లో సీ60 కమాండోస్‌, బాం�

    గడ్చిరోలి జిల్లాలో హై అలర్ట్

    May 2, 2019 / 04:44 AM IST

    మహారాష్ట్రలోని గడ్చిరోలిలో మావోయిస్టుల దాడిలో అమరులైన 15 మంది జవాన్ల మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి అయింది. గడ్చిరోలి జిల్లా వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. జిల్లా మొత్తం పోలీసుల ఆధీనంలో ఉంది. గడ్చిరోలి ప్రభుత్వ ఆస్పత్రి దగ్గర పోలీసులు �

    నక్సల్స్ దాడిని ఖండించిన ప్రధాని

    May 1, 2019 / 11:12 AM IST

    మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో పోలీసులు వెళ్తున్న వాహనాన్ని ఐఈడీతో మావోయిస్టులు పేల్చిన ఘటనలో 15 మంది పోలీసులు మృతి చెందారు. మావోయిస్టుల దాడిని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. పోలీసుల ధైర్యసాహసాలకు తాను సెల్యూట్‌ చేస్తున్నాను..వార

    మావోల దాడి : 16 మంది పోలీసులు మృతి

    May 1, 2019 / 08:29 AM IST

    మహారాష్ట్రలో మావోయిస్టులు రెచ్చిపోయారు. బుధవారం(మే-1,2019) గడ్చిరోలీ జిల్లాలో భద్రతా సిబ్బందితో వెళ్తున్న ఓ వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని నక్సల్స్ జరిపిన ఐఈడీ బ్లాస్ట్ లో 16 మంది భద్రతాసిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరికి తీవ్ర 

    మావోల బీభత్సం : 27 వాహనాలకు నిప్పు 

    May 1, 2019 / 05:10 AM IST

    మావోయిస్టులు  మరోసారి రెచ్చిపోయారు. మహారాష్ట్రలోని గడ్చిరోలిలో మావోలు ఘాతుకానికి తెగబడ్డారు. కుర్ఖేడాలో రోడ్డు నిర్మాణాలకు వినియోగించే 27 వాహనాలకు నిప్పు పెట్టి కాల్చివేశారు. రూ.10 కోట్ల నష్టం వాటిల్లిందని అధికారులు అంచనా వేస్తున్నారు. 

10TV Telugu News