Home » GANDHI FAMILY
గాంధీ కుటుంబానికి దూరమైన అమేథీ, రాయ్ బరేలీ స్థానాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.
దేశాన్ని 60 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ నిర్మించిందని మల్లికార్జున ఖర్గే చెప్పారు. 2014లో నేను మినట్ డీటెయిల్స్ చూశాను. 60 ఏళ్లలో కాంగ్రెస్ రోడ్డు మీద గుంతలు మాత్రమే నిర్మించింది. అంతకు మించి ఏమీ చేయలేదు. మేము సాంకేతికతను ఆధారం చేసుకుని పనిని బదిలీ చే
భారత దేశంలో అత్యంత అవినీతిపరుల కుటుంబం గాంధీ కుటుంబం. అవినీతికి పాల్పడటం, భూములు కబ్జా చేయడం, వాటిని రాబర్ట్ వాద్రాకు అప్పగించడం మాత్రమే ఆ కుటుంబం చేసే పని. ఆ కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులు అవినీతి కేసుల్లో బెయిలుపై బయట ఉన్నారు. అవినీతిని ఎ�
వాస్తవానికి థరూర్ ఇలా చెబుతున్నప్పటికీ ఈ బరిలోకి దిగుతున్న మల్లికార్జున ఖర్గేకు గాంధీ కుటుంబం మద్దతు ఉందనే ప్రచారం జరుగుతోంది. ఇంకా చెప్పాలంటే గాంధీ కుటుంబ సూచనలతోనే చివరి నిమిషంలో ఆయన పోటీకి దిగినట్లు తెలుస్తోంది. అయితే ఈ పోటీ కేవలం సహచర
అశోక్ గెహ్లాటే మా అభ్యర్థిగా ఉంటే బాగుండని ఇప్పటికీ అనిపిస్తుంది. గెహ్లాట్ పోటీ చేస్తే దాన్ని మేమంతా చాలా గౌరవంగా తీసుకునేవాళ్లం. కాంగ్రెస్ పార్టీకి ఆయన చాలా విధేయుడిగా ఉన్నారు. కానీ ఇలా జరుగుతుందని అనుకోలేదు. నిజంగా ఇది దురదృష్టకరం. మేమంత�
భారత్ జోడో యాత్రలో భాగంగా ప్రస్తుతం కేరళలో పర్యటిస్తున్న రాహుల్ గాంధీని.. తాజాగా థరూర్ కలుసుకున్నారు. వీరితో పాటు పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలను కలుస్తున్నారు. ఈ ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాల్సిందిగా వారిని కోరుతున్నారు. వాస్తవానికి గెహ
1998లో ఏఐసీసీ అధ్యక్షురాలిగా సోనియా గాంధీ పగ్గాలు చేపట్టిన అనంతరం నాటి నుంచి ఈ ఎన్నిక జరగలేదు. 2017లో రాహుల్ గాంధీని ఏఐసీసీ అధ్యక్షుడు చేసినప్పటికీ.. ఎలాంటి ఎన్నిక లేకుండా ఏకగ్రీవంగా జరిగిపోయింది. అయితే 2019 సార్వత్రిక ఎన్నికల అనంతరం ఆయన రాజీనామా చ
వాస్తవానికి ఏఐసీసీ అధ్యక్షుడిగా బరిలోకి దిగనున్న గెహ్లోత్.. రాజస్తాన్ సీఎంగా కొనసాగాలని అనుకుంటున్నారట. ఇందుకు అధిష్టానం ఒప్పుకోలేదు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సిందేనని సోనియా స్పష్టం చేశారట. దీంతో తొందరలోనే రాజస్తాన్ ముఖ్యమంత్�
తొలిసారి గాంధీ కుటుంబం నుంచి అసెంబ్లీకి పోటీ చేసేందుకు ప్రియాంకగాంధీ వాద్రా సిద్ధమయ్యారా? త్వరలో జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించారా? అంటే అవుననే అంటున్నాయి..
సోనియా,రాహుల్గాంధీలకు హర్యానా ప్రభుత్వం షాక్ ఇచ్చింది. హర్యానాలోని గాంధీ-నెహ్రూ కుటుంబ సభ్యుల ఆస్తులపై సమగ్ర విచారణకు మనోహర్ లాల్ ఖట్టర్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గాంధీ కుటుంబం నిర్వహించే ట్రస్టులకు వచ్చిన విదేశీ విరాళాలపై కేంద్ర �