GANDHI FAMILY

    గాంధీ ఫ్యామిలీకి కేంద్రం షాక్…ఆ 3 ట్రస్ట్ లపై విచారణకు ప్రత్యేక కమిటీ

    July 8, 2020 / 03:10 PM IST

    గాంధీ కుటుంబానికి కేంద్రం షాకిచ్చింది. ‌గాంధీ కుటుంబానికి సంబంధించిన మూడు ట్ర‌స్టుల‌పై విచారణకు కేంద్రహోంశాఖ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ‌ఆ మూడు ట్ర‌స్టుల్లో ఆర్థిక లావాదేవీల‌కు సంబంధించి అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయ‌ని, అందుకే వాటిపై ద�

    మోడీ హోటళ్లకు వెళ్లరు.. ఎయిర్‌పోర్ట్‌లోనే బస చేస్తుంటారు: అమిత్ షా

    November 28, 2019 / 11:10 AM IST

    గత మూడేళ్లలో ప్రధాని మోడీ విదేశీ పర్యటనల ఖర్చు రూ.255కోట్లు అని కేంద్రమంత్రి మురళీధరన్ రాజ్యసభలో లిఖితపూర్వకంగా వెల్లడిండించడంపై లోక్ సభలో చర్చ జరిగింది. విదేశీ పర్యటనలకు వందల కోట్లు ఖర్చు చేస్తున్నారా? అంటూ ఎంపీలు ప్రశ్నించగా.. గత ప్రధానుల �

    అమిత్ షా ఇంటి దగ్గర కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన

    November 8, 2019 / 01:15 PM IST

    గాంధీ కుటుంబానికి (సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ)ప్రత్యేక భద్రతా బృందం(SPG) భద్రతను ఉపసంహరించాలని మోడీ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ ఫైర్ అయింది. కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఇవాళ(నవంబర్-8,2019)ఢిల్లీలోని హోంశాఖ మంత్రి అమిత్ షా �

    మోడీకి మాత్రమే : గాంధీ కుటుంబానికి SPG భద్రత ఉపసంహరణ!

    November 8, 2019 / 10:14 AM IST

    గాంధీ కుటుంబానికి (సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ)ఎస్పీజీ భద్రతను ఉపసంహరించుకోవాలని మోడీ సర్కార్ నిర్ణయించింది. z+సెక్యూరిటీని గాంధీ ఫ్యామిలీకి కల్పించి ఎస్పీజీ తొలగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సె�

10TV Telugu News