Home » Gandipet
చెరువులను పరిరక్షించడమే తొలి ప్రాధాన్యతగా తీసుకున్నారు అధికారులు.
భారీ పోలీస్ బందోబస్తు నడుమ బిల్డింగ్ లను నేలమట్టం చేశారు అధికారులు. అడ్డుకోబోయిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
రంగారెడ్డి జిల్లాలోని గండిపేటలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కు పాదం మోపుతోంది.
వికారాబాద్, తాండూర్, శంకర్ పల్లి, షాద్నగర్, షాబాద్ నుండి భారీగా వరద నీరు చేరుతోంది. ఈసీ, మూసీ వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. హిమాయత్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 1763.50 కాగా ప్రస్తుతం 1763.50 గా కొనసాగుతోంది.