Home » Ganesh Visarjan 2024
ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనం అనుకున్న సమయానికి పూర్తి అయిందని అన్నారు.
వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చినప్పటికీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం సక్సెస్ అయ్యింది.
వేలంలో బాలాపూర్ లడ్డూ గతకంటే అధికంగా రికార్డు ధర పలికింది. కొలను శంకర్ రెడ్డి అనే వ్యక్తి రూ. 30లక్షల ఒక వెయ్యికి దక్కించుకున్నారు.
గణేశ్ నిమజ్జన వేడుకల్లో భాగంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇంటి వద్ద ఏర్పాటు చేసిన గణపతిని నిమజ్జనం చేశారు. నిమజ్జనోత్సవానికి తరలిస్తున్న సమయంలో
ఖైరతాబాద్ మహాగణపతి తరువాత భాగ్యనగరంలో అందరి దృష్టిని ఆకర్షించేది బాలాపూర్ గణేశుడు. ప్రతీయేటా ఇక్కడ లడ్డూ ధర రికార్డు స్థాయి ధర పలుకుతుంది.
ఉదయం 6గంటలకు మహాగణపతి శోభాయాత్ర ప్రారంభమైంది. కమిటీ సభ్యులు హారతి ఇచ్చి శోభయాత్ర ప్రారంభించారు. భారీ సంఖ్యలో భక్తులు తరలిరాగా.. జై బోలో గణేశ్ మహరాజ్ కు జై.. గణపతి బప్పామోరియా అంటూ
గణనాథుల నిమజ్జన వేడుకలను తిలకించేందుకు వచ్చే భక్తుల కోసం మెట్రో, ఎంఎంటీఎస్ కీలక నిర్ణయం తీసుకుంది.