Home » gang-rape
మహారాష్ట్రలో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. బాలికను ఎత్తుకెళ్లిన ఎనిమిది మంది వ్యక్తులు పన్నెండు గంటలపాటు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది.
వెంటనే పోలీసులు బాధితురాలిని ఆసుపత్రిలో చేర్పించడం, సామూహిక అత్యాచారం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడం అన్నీ చకచకా జరిగిపోయాయి. బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్న నలుగురిని పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఇంతలో వైద్యులు
స్పాలో పని చేసే ఒక యువతిపై మేనేజర్తోపాటు, కస్టమర్ అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై బాధిత మహిళ ఢిల్లీ మహిళా కమిషన్కు ఫిర్యాదు చేసింది. దీంతో స్పందించిన కమిషన్.. పోలీసులకు నోటీసులు జారీ చేసింది.
మధ్యప్రదేశ్లో దారుణం జరిగింది. ఇరవై ఏళ్ల యువతిని అపహరించిన నలుగురు వ్యక్తులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మధ్యప్రదేశ్లోని జైసినగర్ పట్టణ పరిధిలో గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది.
ఫేస్బుక్ ఫ్రెండ్ మాటలు నమ్మిన 23ఏళ్ల యువతి జీవితం చిన్నాభిన్నమైంది. పేరెంట్స్ కు పరిచయం చేస్తానని నమ్మబలికిన వ్యక్తి అడవిలోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పెళ్లి చేసుకుందామని..
Young woman gang-raped : మధ్యప్రదేశ్లోని దారుణం జరిగింది. యువతికి మద్యం తాగించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. శందోల్ జిల్లాలో నలుగురు వ్యక్తులు 20 ఏళ్ల యువతికి మద్యం తాగించి, రెండు రోజులపాటు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు వెల్ల
amritsar:మహిళను gang-rape చేయడంతో పాటు రన్నింగ్ లో ఉన్న కారులో నుంచి కూతురితో సహా తోసేశారు. ఆమె ఒక్కరే కాకుండా పదేళ్ల బిడ్డను కూడా హింసించారు. ఈ ఘటన సెప్టెంబరు 6న జరిగింది. ఆ రోజు ఉదయం గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. కొలీగ్ కు యాక్సిడెంట్ అయింద
Hathras రేప్ బాధితురాలు చనిపోయిన మరుసటి రోజే మరో దారుణం జరిగింది. మైనర్ బాలికను ఇంట్లో నుంచి కిడ్నాప్ చేసి తీసుకొచ్చిన ముగ్గురు వ్యక్తులు పొలాల మధ్య Gang-Rape చేశారు. మధ్యప్రదేశ్ లోని ఖార్గోన్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ముగ్గురు వ్యక్తులు మంగళవారం సాయం�
కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. గిరిజన మహిళపై గుర్తు తెలియన వ్యక్తులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. భర్త ముందే భార్యను లాక్కెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన వెలుగోడులో చోటు చేసుకుంది. వెలుగోడు మండలం జమ్మీనగర్ తాండకు చెందిన ఓ �
త్రిపురలో మరో సిగ్గుపడే ఘటన చోటు చేసుకుంది. 17 ఏళ్ల బాలికను కొవై జిల్లాలో బాలికను ఐదుగురు రేప్ చేశారు. ఘటనలో పరోక్షంగా కారకులైన వారితో కలిపి మొత్తం పది మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. రేప్ జరగడానికి చోటు ఇవ్వడంతో పాటు ఈ ఘటన జరిగేందుక�