Home » Ganjam District
భార్యా పిల్లల్ని పాముకాటుతో చంపిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
కరెంటు బిల్లు ఒక నిండు ప్రాణం బలి తీసుకుంది. కరెంటు బిల్లు ఎక్కువ రావడం హత్యకు కారణమైంది. Electricity Bill Kills
ఒడిశా రాష్ట్రంలో సోమవారం తెల్లవారుజామున ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఒడిశాలోని గంజాం జిల్లాలోని దిగపహాండి వద్ద రెండు బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 10 మంది ప్రయాణికులు మరణించగా, మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు....
పైకి కూరయగాల షాపు..సైడ్ బిజినెస్ గా చక్కగా గంజాయి కూడా చక్కగా అమ్మేస్తున్నాడు ఓ కూరగాయల వ్యాపారి. మెయిన్ బిజినెస్ కూరగాయల అమ్మకమే అయినా సైడ్ బిజినెస్ గా ఏకంగా గంజాయిని అమ్మేస్తున్నాడు. అది తెలిసిన ఎక్సైజ్ అధికారులు సరదు వ్యాపారి ఆట కట్టించా
ఒడిశాలోని గంజాం జిల్లా పట్టాపూర్ పరిధి తప్తపాణి ఘాట్రోడ్డులో ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. బుధవారం (జనవరి 29,2020) తెల్లవారుఝూమున 3 గంటల సమయంలో 60 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పి రోడ్డుపక్కనే ఉన్న లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 9 �
ఒడిషాలో దారుణం జరిగింది. 13 ఏళ్లబాలికపై ముగ్గురు యువకులు అత్యాచారం జరిపారు. మహిళలు, యువతులపై దాడికిపాల్పడుతున్నవారిపై పోలీసులు చట్టాలు కఠినంగా వ్యవహరిస్తున్నప్పటికీ యువతులపై అత్యాచారాలు ఆగటంలేదు. గంజాం జిల్లాలోని బెర్హాంపూర్ లో 8 వ�
హారర్ సినిమాలలో దెయ్యాలను చూసి ఉంటాం. కానీ నిజంగా దెయ్యాలు ఉన్నాయా? అనే డౌట్ అందరికీ వస్తుంది. ఉన్నాయనే నమ్మకం కంటే మీరు వాటిని చూసి ఉంటే రూ.50వేలు మీవే. అదేంటి దెయ్యాన్ని చూస్తే రూ.50వేలు ఎలా వస్తాయని అనుకుంటున్నారా? అయితే మీరీ విషయం తెలుసుకోవా�