Home » gannavaram
నకిలీ పట్టాల పంపిణీ కేసులో వల్లభనేని వంశీకి నూజివీడు కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది.
గవన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడికేసులో మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీకి మరోసారి నిరాశే ఎదురైంది.
ఆలయాల్లో పూజ ఎంత సేపు చేయాలో ఆఫీసర్ చెప్పాలా? ధర్మాధికారి చెప్పాలా? అని అడిగారు.
అధిష్టానం జోక్యంతో టీ కప్పులో తుఫాన్లా వెంటనే సర్దుమణిగింది. ఐతే ఎప్పుడైనా తుఫాన్ తీవ్రరూపం దాల్చే ఉందనే ప్రమాద హెచ్చరికలు మాత్రం ఇప్పట్లో ఉపసంహకరించుకునే పరిస్థితే కనిపించడం లేదంటున్నారు.
తదుపరి విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది.
60 రోజులుగా అజ్ఞాతంలో ఉన్న వంశీ ఓ విధంగా శిక్ష అనుభవిస్తున్నట్లేనని టీడీపీ అధిష్టానం భావిస్తోందంటున్నారు. కుటుంబానికి... స్నేహితులకు దూరంగా ఉండటం అంత తేలికైన విషయం కాదని... ఎవరికీ తెలియకుండా అజ్ఞాతంలో గడపడం కష్టమైన విషయమని చెబుతున్నారు.
మూడు ప్రత్యేక బృందాలు ఎఫ్ఐఆర్ లో నమోదైన వ్యక్తుల కోసం పూర్తి స్థాయిలో గాలింపు చర్యలు చేపట్టాయి.
ఎట్టి పరిస్థితుల్లోనూ మాజీ ఎమ్మెల్యే వంశీపై చర్యలు తీసుకోవాల్సిందేనని ప్రభుత్వం పట్టుదలగా ఉండటంతో.... ఆయన కోసం ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి.
చంద్రబాబు ప్రమాణస్వీకారానికి ప్రధాని మోదీతో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎన్డీయే భాగస్వామ్య పక్షాల నేతలు హాజరుకానున్నారు.
గత కొన్నిరోజులుగా వంశీ కూడా పూర్తిగా గన్నవరం నియోజకవర్గానికి కాస్త దూరంగా ఉంటున్నారు. పార్టీ కార్యక్రమాలు నిర్వహించడం లేదు.