Home » gannavaram tdp office attack
దీంతో పీటీ వారెంట్ దాఖలు చేశారు సీఐడీ అధికారులు.
గన్నవరం నియోజకవర్గం ప్రసాదంపాడులోని టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనపై ఆ పార్టీ నేత నరసయ్య ఫిర్యాదు చేశారు. పార్టీ మారలేదని ఎమ్మెల్యే వంశీ తనను టార్గెట్ చేసి ఇటువంటి దాడులకు తెగబడుతున్నారంటూ మండిపడ్డారు.