Home » Ganpati Visarjan
భక్తుల నుంచి ఇన్ని రోజులు పూజలు అందుకున్న ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనానికి తరలుతున్నాడు. ఉదయం 9 గంటలకు పంచముఖ రుద్ర మహాగణపతి గంగ ఒడికి బయలుదేరనున్నాడు.
గణపతి బప్ప మోరియా..జై బోలో గణేష్ మహరాజ్ కి జై నినాదాలతో వినాయకుడికి వీడ్కోలు పలుకుతున్నారు. కానీ ఎప్పుడూ లేని విధంగా..గణేష్ నిమజ్జనం జరుగుతోంది. కరోనా కారణంగా..చాలా సింపుల్ గా పండుగలు నిర్వహించుకంటున్నారు. నిమజ్జన వేడుకలపై అధికారులు ఆంక్షలు �
మధ్యప్రదేశ్లోని భోపాల్ సమీపంలో గణేష్ నిమజ్జనంలో విషాదం జరిగింది. గణేష్ నిమజ్జనానికి వెళ్లిన ఓ బోటు ప్రమాదానికి గురైంది. నీళ్లలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 11మంది