garbage

    చెత్త యార్డ్‌లో రూ.3కోట్ల విలువైన బంగారం పారేసుకున్న మహిళ

    November 15, 2020 / 03:02 PM IST

    Jewellery in garbage: చెత్తలో పాత పర్సు అని పారేసుకున్న మహిళ తర్వాత రియలైజ్ అయింది. అందులో రూ.3కోట్ల విలువైన బంగారం ఉందనే విషయం తెలుసుకోగలిగింది. మహారాష్ట్రలోని పూణెలో ఉంటున్న రేఖా సులేకర్ దీపావళి సందర్భంగా ఇల్లు క్లీన్ చేస్తూ.. పాత పర్సుని చెత్త యార్డ్ ల�

    కరోనా మృతదేహాలను చెత్త ట్రాక్టర్ లో తరలించారు : కావలిలో అమానుషం

    August 11, 2020 / 06:49 PM IST

    నెల్లూరు జిల్లా కావలిలో అమానుష ఘటన చోటుచేసుకుంది. కరోనా మృతదేహాలను చెత్త ట్రాక్టర్ లో తరలించడం స్థానికంగా కలకలం రేపుతోంది. కావలి ఏరియా ఆస్పత్రి నుంచి కరోనా మృతదేహాలను మున్సిపల్ సిబ్బంది చెత్త ట్రాక్టర్ లో తరలించారు. ప్రభుత్వ సూచనలు ఏమాత్ర

    ముంబై.. చెత్తపై ఎందుకు పన్ను వేస్తుందంటే..?

    February 7, 2020 / 03:09 PM IST

    భారతదేశ సంపన్న నగరమైన ముంబై.. చెత్త సేకరణపై పన్ను విధించాలని యోచిస్తోంది. జనన ధృవీకరణ పత్రాలు జారీపై  అదనపు సుంకాలు విధిస్తోంది. 

    బీచ్ లో చెత్త ఏరేటప్పుడు చేతిలో ఉన్న వస్తువుపై మోడీ క్లారిటీ

    October 13, 2019 / 11:18 AM IST

    మహాబలిపురం బీచ్ లో శనివారం స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ స్వయంగా తన చేతులతో చెత్తను ఏరివేసి అందరినీ ఆశ్చర్చపర్చిన విషయం తెలిసిందే. బీచ్ లో చెత్త కనిపించడంతో ఆయనే స్వయంగా తొలగించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. చైనా �

    కన్నీళ్లు ఆగవు : తగలబడుతున్న చెత్తలో పడి చిన్నారి మృతి

    March 26, 2019 / 02:43 PM IST

    బెంగళూరులో దారుణం జరిగింది. చెత్త తగులబెట్టే సమయంలో ప్రమాదవశాత్తూ అందులో జారిపడి మూడేళ్ల చిన్నారి మరణించింది.మార్చి-5,2019న జరిగిన ఈ ఘటనలో తీవ్రగాయాలపాలైన చిన్నారి చికిత్స పొందుతూ చనిపోయింది. బెంగళూరులోని కబ్బన్ పార్క్ ట్రాఫిక్ పోలీస్ స్టేష

10TV Telugu News