Home » garbage
పోస్టాఫీసుకు వచ్చిన ఆధార్, పాన్, ఏటీఎం కార్డులు, లెటర్లు ఎవరికీ ఇవ్వలేదు. వాటన్నింటిని కార్యాలయంలోనే పెట్టుకున్నాడు. అలా 2011 నుంచీ ఇదే తంతు.
ప్రపంచంలోనే అతి ఖరీదైన కీటకం గురించి తెలుసా? దాని ధర తెలిస్తే ఆశ్చర్యపోతారు. అది ఎందుకు అంత ధర పలుకుతుందో? చదవండి.
మౌంట్ ఎవరెస్ట్ అధిరోహించడానికి ప్రపంచ వ్యాప్తంగా అనేకమంది తరలివస్తుంటారు. వచ్చిన వారంతా శిఖరం చుట్టూ వేసుకున్న గుడారాల వద్ద చెత్తా, చెదారాన్ని నింపేస్తున్నారు. దాంతో శిఖరం చుట్టు పక్కల ప్రాంతాలు డంపింగ్ యార్డును తలపిస్తున్నాయి.
చెత్తచెదారం కింద పడిందని హౌస్ కీపింగ్ స్టాఫ్ని నోటికి వచ్చింది తిట్టింది ఓ మహిళ. అక్కడితో ఆగకుండా చేయి చేసుకుంది. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. గ్రేటర్ నోయిడాలో వరుసగా ఇలాంటివే సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి.
డంపింగ్ యార్డు పరిశీలన అనంతరం కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతూ ‘‘ఢిల్లీకి భారతీయ జనతా పార్టీ ఏమీ ఇవ్వలేదు. ఏమైనా ఇచ్చిందంటే అది కొండంత చెత్తను మాత్రమే ఇచ్చింది. 15 ఏళ్లుగా ఢిల్లీ మున్సిపాలిటీపై అధికారం చెలాయిస్తున్న బీజేపీ.. ఈరోజు గాజీపూర్ వచ
చేసే ఉద్యోగం మానివేసి చెత్త ఏరుకుంటు సెలబ్రిటీ అయిపోయింది ఓ మహిళ. చెత్త ఏరుకుంటూ నెలకు రూ.3లక్షలు సంపాదిస్తు సెలబ్రిటీ కూడా అయిపోయింది.
నదుల్లోకి చెత్తా, చెదారం వేయడం నేరం. చాలా రాష్ట్రాల్లో ఈ రూల్ ఉంది. అయినా కొందరిలో ఇంకా మార్పు రావడం లేదు. ఇప్పటికీ చాలామంది అదే పని చేస్తున్నారు. చెత్త, చెదారాన్ని, వ్యర్థాలను నదుల్లోకి విసురుతున్నారు. కరోనా మహమ్మారి దేశంలో కల్లోలం సృష్టిస్త
పక్కనే చెత్త కుండీ ఉన్నా కదల్లేక.. చేతిలోని వేస్ట్ కాస్త పక్కకి జరిగి డస్ట్ బిన్ లో వేసే ఓపిక లేక ఎక్కడ పడితే అక్కడ పడేయడం మనం నిత్యం చూస్తూనే ఉంటాం. అలాంటి వారు సిగ్గుపడేలా ఓ కాకి డస్ట్ బిన్ చుట్టూ కింద వేసిన చెత్తను జాగ్రత్తగా నోటితో తీసి డస్
ఇంటి ముందు చెత్తవేశావంటే చంపేస్తానని పక్కింటామె బెదిరంచటంతో ముంబైలో 11 ఏళ్ళ బాలిక భయపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లో అమానవీయ ఘటన వెలుగుచూసింది. అప్పుడే పుట్టిన ఆడ శిశువును చెత్త కుండీలో పడేశారు.