Home » Germany
జర్మనీ చాన్సిలర్ సెల్ఫ్ ఐసోలేషన్కు వెళ్లిపోయారు. ఆదివారం ఆమె ఈ నిర్ణయంత తీసుకున్నారు. లక్షణాలు బయటపడకపోయినా అనారోగ్యంగా ఉండటంతో శుక్రవారం న్యూమొకోకస్ బ్యాక్టీరియాకు సంబంధించిన వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఆ వ్యాక్సిన్ ఎక్కించిన వై
భారత్ లో నాలుగో కరోనా మరణం నమోదైంది. కరోనా సోకి హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతూ ఇవాళ(మార్చి-19,2020)పంజాబ్ లో 70ఏళ్ల వ్యక్తి మరణించాడు. తీవ్రమైన ఛాతీ నొప్పితో బాధపడుతూ ఆయన హొషియార్పూర్ జిల్లాలోని బంగాలోని సివిక్ హాస్పిటల్ లో మరణించినట్లు అధిక�
బురదలో చిక్కుకుని బైటకు రాలేని ఓ ఏనుగు పిల్లను బతికుండానే హైనాలు పీక్కుని తినేశాయి. ఏనుగు తొండంతో కొడితే ఆమడదూరం వెళ్లిపడే హైనాలు (దుమ్మలగొండి) బురదలో పడి బైటకు రాలేని దుస్థితిని ఆసరాగా చేసుకుని దానిపై దాడిచేశాయి. వాటి పదునైన పళ్లతో ఏనుగ�
జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ కు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న హనావులో బుధవారం (ఫిబ్రవరి 20,2020)జాత్యహంకార భావాలు గల ఓ ఉన్మాది విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో తొమ్మిదిమంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.గాయపడినవారిలో కొం�
జర్మనీలో కాల్పుల కలకలం చెలరేగింది. రెండు వేర్వేరు బార్లలో కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 8మంది మృతి చెందారు. మరో ఐదుగురు గాయపడ్డారు. దుండగులు తుపాకీతో
ప్రపంచంలోనే అత్యంత చిన్నదైన బంగారపు నాణేన్ని స్విట్జర్లాండ్ ప్రభుత్వ నాణేల తయారీ సంస్థ స్విస్మింట్ తయారు చేసింది. ఈ విషయాన్ని గురువారం (జనవరి 23)న ప్రకటించింది. జర్మనీకి చెందిన ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టీన్ చిత్రాన్ని
ప్రముఖ ఫ్రాన్స్ చిత్రకారుడు పికాసో (పాబ్లో పికాసో) మళ్లీ పుట్టాడా..అనిపించేలా పెయింటింగ్ వేస్తున్నాడు ఏడు సంవత్సరాల పిల్లాడు. జర్మనికిం చెందిన ఏడేళ్ల బాలుడు మిఖాయిల్ అకర్ గీసిన పెయింటింగ్ రూ. 8.51 లక్షలకు అమ్ముడుపోయింది. మిఖాయిల్ అకర్ వ
నూతన సంవత్సరం ప్రారంభంలో మొదటి రోజునే జర్మనీలోని ఒక జంతు ప్రదర్శనశాలలో విషాదం చోటుచేసుకుంది. పశ్చిమ జర్మనీలోని క్రెఫెల్డ్ జూలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో కోతులతో సహా పక్షులు 30కిపైగా జంతువులు సజీవ దహనమయ్యాయి. 2020 నూతన సంవత్సర వేడ
కేరళకు చెందిన ఓ విద్యార్థిని జర్మనీలో అనుమానాస్పద స్థితిలో మరణించింది. అలప్పుజా జిల్లాకు చెందిన అనిలా అచ్చన్ కుంజు అనే 27ఏళ్ల యువతి ఫ్రాంక్ ఫర్ట్ యూనివర్శిటీ ఆఫ్ అప్లైడ్ సైన్సెన్స్ లో ఎమ్ టెక్ చదవుతుంది. అయితే సోమవారం రాత్రి అనిలా తన హాస్టల�
రెండు రోజుల భారత పర్యటన కోసం గురువారం రాత్రి ఢిల్లీ చేరుకున్న జర్మన్ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ ఇవాళ(నవంబర్1-1,2019)రాష్ట్రపతి భవన్ కు చేరకున్నారు.రాష్ట్రపతి భవన్ దగ్గర ఆమెకు ప్రధాని మోడీ స్వాగతం పలికారు. సైనిక లాంఛనాలతో స్వాగతం ఏంజెలాను రాష్ట్ర�