Home » GHMC
ఒమిక్రాన్ ను ఎదుర్కొనేందుకు జీహెచ్ఎంసీ రెడీ అవుతోంది. గ్రేటర్లో ఐసోలేషన్ కేంద్రాలు గుర్తించే పనిలో నిమగ్నమైంది. ఒక్కో సర్కిల్ లో ఒక్క ఐసోలేషన్ కేంద్రం గుర్తించాలని కమిషనర్ అన్నారు.
తెలంగాణలో కొత్తగా 173 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో ఒకరు మృతి చెందారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 61 కేసులు నమోదు అయ్యాయి.
తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 151 కొవిడ్-19 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 190 మంది కొవిడ్ నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు.
తెలంగాణలో గత 24 గంటల్లో 156 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. కొవిడ్ వల్ల ఇద్దరు మరణించారు.
హైదరాబాద్లోని ముంపు ప్రాంతాల్లో పరిస్థితి అప్పటికి, ఇప్పటికి అస్సలు మారలేదు. గతేడాది వరుణుడి దెబ్బకు ముంపు ప్రాంతాల ప్రజలు ఎలా వణికిపోయారో... ఇప్పుడు కూడా అదే భయంతో బతుకుతున్నారు.
ఏ క్షణమైనా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని, ప్రజలు ఇళ్లల్లో ఉంటే మంచిదని సూచించారు వాతావరణశాఖ అధికారులు.
: హైదరాబాద్ నగరంలో పలు చోట్ల కుండపోత వర్షం కురుస్తోంది. మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, అంబర్పేట, కాచ్చిగూడ, నల్లకుంట, గోల్నాకలో వాన పడుతున్నది.
ఆమె ఎమ్మెస్సీ చదివింది. ఫస్ట్ క్లాస్ లో పాసైంది. అయితే కుటుంబ పరిస్థితుల కారణంగా పారిశుద్ధ్య కార్మికురాలిగా(స్వీపర్) పనిచేస్తోంది. ఈ విషయం తెలుసుకున్న మంత్రి కేటీఆర్ స్పందించారు.
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య పూర్తిగా అదుపులోకి వచ్చింది. కొన్ని జిల్లాలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కావడం లేదు.
మెగా హీరో సాయిధరమ్ తేజ్ బైక్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 10న కేబుల్ బ్రిడ్జ్ నుంచి ఐకియా వైపు వెళ్తుండగా తేజ్ నడుపుతున్న స్పోర్ట్స్ బైక్ స్కిడ్..