Home » Giddalur
ప్రకాశం : ఏపీ సీఎం చంద్రబాబు.. ప్రధాని మోడీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మోడీకి పోయే రోజులు వచ్చాయని, అందుకే ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నాడు అని చంద్రబాబు విమర్శించారు.
టమాట ధరలు రైతులకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. మొన్నటి వరకు ఉల్లిగడ్డ ధరలు పెరిగి ప్రజలను ఏడిపిస్తే…ఇప్పుడు టమాట చేరింది. ధరలు పాతాళానికి పడిపోవడంతో టమాట రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజురోజుకూ తగ్గుతున్న ధరలతో ఆందోళనలో పడ్డ�