Home » Giddalur
ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం దేవనగరం గ్రామం వద్ద గుంతలో పడిన చిరుత పులిని రక్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఆమంచి స్వాములు నిర్ణయంతో గిద్దలూరులో రాజకీయ సమీకరణాలు మారనున్నాయి.
రాజకీయాలకు వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు గుడ్బై
నన్ను, నా కుటుంబాన్ని కొందరు టార్గెట్ చేసి కించపరుస్తూ కులం పేరుతో కూడా దూషించారు. డబ్బులు తీసుకొని రాజకీయాలు చేసే వ్యక్తిని నేను కాదు.
Chandrababu : రాష్ట్ర భవిష్యత్ ను నాశనం చేసిన వ్యక్తి సీఎం జగన్. వైసీపీ ఎక్స్ పైర్ అయిపోయే పార్టీ. జగన్ మాటలను నమ్మే పరిస్థితిలో విశాఖ వాసులు లేరు.
ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో.. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. మునుపెన్నడూ లేని విధంగా బాలినేనిపై తీవ్ర స్థాయిలో అవినీతి ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయ్. మంగమూరు రోడ్డులోని వందల కోట్లు విలువ చేసే భూమి వి
tdp leader muthumula ashok reddy.. ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం టీడీపీ నాయకుడిగా కొనసాగుతున్న ఎం.అశోక్రెడ్డి కొంతకాలంగా సైలెంట్ అయిపోయాడనే టాక్ వినిపిస్తోంది. 2014 ఎన్నికల్లో వైసీపీ తరఫున గిద్దలూరు నుంచి విజయం సాధించిన అశోక్రెడ్డి.. ఆ తర్వాత అధికారంలో�
ప్రకాశం జిల్లా గిద్దలూరులో దారుణం జరిగింది. ఓ భర్త ఉన్మాదిలా వ్యవహరించాడు. కట్టుకున్న భార్యను అతి
తొమ్మిదిమంది స్మగ్లర్లను ఫారెస్ట్ అధికారులు అరెస్ట్ చేశారు. ప్రకాశం జిల్లా గిద్దలూరులో అరెస్ట్ చేసిన స్మగ్లర్ల నుంచి అధికారులు పులి చర్మంతో పాటు 17 పులి గోర్లు, ఓ బొలేరో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ స్మగ్లర్లు విదేశీయులతో సంబధాలున్న�
ప్రకాశం జిల్లాలో సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పశ్చిమ ప్రాంతంలోని గిద్దలూరు నియోజకవర్గం వైసీపీకి కంచుకోట. కానీ ఈసారి ఎన్నికల్లో పోరు మాత్రం .. అంత ఆషామాషీగా జరగలేదు. ప్రధాన పార్టీల నుంచ�