Home » GLOBAL
గత ఏడాది భారీ స్థాయిలో స్మార్ట్ఫోన్ల అమ్మకాలు, ఆదాయం తగ్గినట్లు ఒక నివేదికలో తేలింది. కౌంటర్ పాయింట్ రీసెర్చ్ సంస్థ, మార్కెట్ విశ్లేషకుల ప్రకారం.. ప్రస్తుతం స్మార్ట్ఫోన్ మార్కెట్ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం �
దశాబ్ది కాలం తర్వాత తొలిసారిగా టీబీ మరణాలు పెరిగినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. టీబీ నిర్ధారణ కూడా గణనీయంగా తగ్గినట్లు తాజా నివేదిక వెల్లడించింది.
దేశీయంగా 2021, ఆగస్టు 25వ తేదీ బుధవారం ఒక గ్రాము (22 క్యారెట్ల) 4 వేల 666, (24 క్యారెట్ల) రూ. 4 వేల 665. 08 గ్రాములు (22 క్యారెట్ల) 37 వేల 328, (24 క్యారెట్ల)రూ. 37 వేల 320గా ఉంది.
ముంబై నగరానికి ఏమైంది ? ప్రజలు ఇంట్లో ఉండలేరు..బయటకు రాలేరు. ఎందుకంటే ఎడతెరపి లేకుండా..భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరద నీరు పోటెత్తుతోంది. నీళ్లల్లో ముంబై తేలుతోంది. ఎక్కడ చూసినా నీళ్లే కనబడుతున్నాయి. ప్రజలు ఇంట్లో నుంచి బయటకు రాలేని పరిస్థి
పిల్లలు పుట్టడంలో ప్రపంచవ్యాప్త పతనంకై ప్రపంచం తప్పుగా తయారైంది. ఇది సమాజాలపై తీవ్రమైన ప్రభావాన్ని కలిగి ఉంటుందని పరిశోధకులు అంటున్నారు. సంతానోత్పత్తి రేట్లు తగ్గడం అంటే దాదాపు ప్రతి దేశం శతాబ్దం చివరి నాటికి జనాభా తగ్గిపోవచ్చు.స్పెయిన్
అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన గిలీద్ సైన్సెస్ కరోనాపై సక్సెస్ సాధించామని చెప్తుంది. ఈ మహమ్మారిని అడ్డుకునేందుకు తయారుచేసిన ‘రెమిడెసివిర్’ కరెక్ట్ మెడిసిన్ అని చెప్తుంది. శరీరంలోకి ప్రవేశించిన వైరస్ వృద్ధి చెందకుండా ఇది అడ్డుకుంట
కరోనా నేపథ్యంలో ప్రపంచదేశాలన్నింటికీ చైనాపై మెల్లగా నమ్మకం సన్నగిల్లుతోంది. అగ్రరాజ్యంతో సహా ప్రపంచంలోని చాలా దేశాలు "కరోనా వైరస్"ను చైనా సృష్టించిన బయో వెపన్ గానే చూస్తున్నాయి.
ఓ వైపు ప్రపంచదేశాలన్నీ కరోనా వైరస్ దెబ్బకు వణికిపోతున్నాయి. ప్రపంచమంతా కరోనా భయాందోళనలతో తమ ప్రజలను ఎలా కాపాడుకోవాలా అని దేశాధినేతలు ఆలోచిస్తుంటే…ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కు మాత్రం ప్రజల ప్రాణాల కంటే మిసైల్ టెస్టులే ఎక్కు�
భారతదేశం ఆర్థిక, సామాజిక క్షీణతను ఎదుర్కొంటున్నదని రిపోర్ట్ లు చెబుతున్నాయి. ఒక పేద కుటుంబం భారతదేశంలో ధనవంతులు కావడానికి కనీసం ఏడు తరాలు పడుతుందని గ్లోబల్ సోషల్ మొబిలిటీ రిపోర్ట్ తెలిపింది. ఒక ఉన్నత CEO యొక్క వార్షిక వేతనంతో సరిపోలడానికి, ఒ�