Home » global terrorist
అబ్దుల్ రెహ్మాన్ మక్కీని గ్లోబల్ టెర్రరిస్ట్గా ప్రకటించాలని గత ఏడాది ఐక్యరాజ్య సమితిలో భారత్ ప్రతిపాదించింది. అయితే అందుకు చైనా అడ్డుపడిన విషయం విధితమే. భారతదేశం, అమెరికా ఇప్పటికే తమ దేశీయ చట్టాల ప్రకారం మక్కీని ఉగ్రవాది జాబితాలో చేర్చా�
పాక్ తీవ్రవాదుల్ని నిషేధించేందుకు భారత్ చేస్తున్న ప్రతిపాదనల్ని చైనా అడ్డుకుంది. ముంబై దాడుల సూత్రాధారిని అంతర్జాతీయ తీవ్రవాదిగా ప్రకటించాలంటూ ఐరాసలో చేసిన ప్రతిపాదనకు చైనా అడ్డుతగిలింది.
Dawood Ibrahim’s 7 Maharashtra properties భారత్ తో సహా ప్రపంచంలోని అనేకదేశాల్లో ఉగ్రదాడులకు పాల్పడిన అండర్ వరల్డ్ డాన్, అంతర్జాతీయ ఉగ్రవాది దావూద్ ఇబ్రహీంకు చెందిన ఆస్తులను వేలానికి వేయనున్నారు. స్మగ్లర్స్ అండ్ ఫారిన్ ఎక్సేంజ్ మానిప్యులేటర్స్ యాక్ట్(SAFEMA) కిం�
భారత్ లో అనేక ఉగ్రదాడులకు పాల్పడిన జైషే మహమ్మద్ ఉగ్రసంస్థ చీఫ్ మసూద్ అజహర్ ను బుధవారం(మే-1,2019) గ్లోబల్ టెర్రరిస్ట్ గా ఐక్యరాజ్యసమితి ప్రకటించిన సందర్భంగా అతడిపై పాకిస్థాన్ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. నిబంధనల ప్రకారం మసూద్ ఆస్తులన�
జైషే చీఫ్ మసూద్ అజహర్ను గ్లోబల్ టెర్రరిస్ట్ గా బుధవారం(మే-1,2019)యునైటెడ్ నేషన్స్ ప్రకటించిన సందర్భంగా ఇవాళ(మే-2,2019) కేంద్ర ప్రభుత్వం దీనిపై స్పందించింది.ఇది ప్రతి భారతీయుడి విజయం అని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. మసూద్ ను ఉగ్రవాది
భారత్ లో అనేక ఉగ్రదాడులకు పాల్పడిన జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజహర్ ని అంతర్జాతీయ ఉగ్రవాదిగా బుధవారం(మే-1,2019) ఐక్యరాజ్యసమితి ప్రకటించింది.బ్రిటన్,ఫ్రాస్స్,అమెరికా ఒత్తిడితో చైనా వెనక్కి తగ్గడంతో మసూద్ ను గ్లోబల్ టెర్రరిస్ట్ గా ప్రకటించడానికి మ
దౌత్యపరంగా భారత్ అతిపెద్ద విజయం సాధించింది. భారత్ లో అనేక ఉగ్రదాడులకు పాల్పడిన జైషే మహమ్మద్ ఉగ్రసంస్థ చీఫ్ మసూద్ అజహర్ ను ఐక్యరాజ్యసమితి గ్లోబల్ టెర్రరిస్ట్ గా ప్రకటించింది.
ఐక్య రాజ్య సమితిని అమెరికా బలహీనపరుస్తోందని గురువారం(మార్చి-28,2019) చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత్ లో అనేక ఉగ్రదాడులకు పాల్పడిన పాక్ ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించే అంశాన్ని అమెరికా మరింత జటిలం