Home » Global Warming
క్లౌడ్ బరస్ట్కు రీజన్ ఏంటనే దానిపై ఎన్నో చర్చలు ఉన్నాయి. మేఘాలు పగిలిపోయినట్లు ఉన్నట్లుండి.. ఒక్కసారిగా ఏడాదిలో కురిసే వర్షమంతా గంటల్లోనే కురవడానికి ఫ్లయింగ్ రివర్లే కారణమంటున్నారు సైంటిస్టులు.
ప్రళయం ముంచుకొస్తే విశాఖ కూడా వయనాడ్ కాబోతోందా? చెన్నైకి కూడా ప్రళయం తప్పదా? అందాల సాగరం ముందుకు దూసుకొస్తే పరిస్థితి ఏంటి?
ఇలా ప్రతీ కాలంలోనూ ఆ కాలపు వాతావరణ పరిస్థితుల్లో మనిషి తట్టుకోలేనంతగా మార్పులు జరగాడానికి కారణం ఏంటి? ఈ విపత్కర పరిస్థితులకు కారణం ఎవరు?
భవిష్యత్తులో దేశం ఎలాగూ ఉండదు.. కనీసం తువాలు సంస్కృతి, సంప్రదాయాలైన కనుమరుగు కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అక్కడి పాలకులు. దీని కోసం ప్రపంచంలోనే మొట్టమొదటి డిజిటల్ దేశంగా తువాలును మార్చారు.
గ్లోబల్ వార్మింగ్ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా రెడ్ అలర్ట్ ప్రకటించారు. యూఎస్ నుంచి యూరోప్ దాకా ప్రపంచంలోని పలు దేశాల్లో ఉష్ణోగ్రతలు వేడెక్కాయి. యునైటెడ్ స్టేట్స్ లో శనివారం నాడు 10 లక్షలమంది ప్రజలు అధిక ఉష్ణోగ్రతలతో అల్లాడారు. అమెరికా దేశం
వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల వసంతకాలం ముందే వచ్చేస్తోంది. దీంతో పక్షుల సంతానోత్పత్తిపైనా..వాటి పిల్లలు బతికే పరిస్థితిపైనా తీవ్ర ప్రభావం పడుతోంది. దీంతో పక్షి పిల్లలు చనిపోతున్నాయి. మరి వసంత రుతువుకు పక్షులకు సంబందమేంటీ? వసంతరుతువు ఎం
19వ శతాబ్దంతో పోలిస్తే.. భూఉపరితల ఉష్ణోగ్రతలు.. ఇప్పుడు 1.14 డిగ్రీలు పెరిగింది. ఈ భూతాపం.. ప్రతి పదేళ్లకు రికార్డు స్థాయిలో 0.2 డిగ్రీల చొప్పున పెరుగుతోంది.
పారిశ్రామిక విప్లవం ముందునాటి సగటు కంటే 1.5 డిగ్రీ సెంటిగ్రేడ్ కు మించి ఉష్ణోగ్రతలను పెరగనివ్వరాదన్న పారిస్ ఒప్పంద లక్ష్యాన్ని చేరుకోవాలంటే మునుపెన్నడూ లేనిస్థాయిలో సత్వర చర్యలు చేపట్టాలని సూచించారు.
ఎండలు మంటపుట్టిస్తున్నాయా? ఇవేం ఎండలు రా బాబూ అనుకుంటున్నారా? మే నెల ఎప్పుడు పూర్తవుతుందా అని ఎదురు చూస్తున్నారా? మే ముగిసినా ఎండలు తగ్గవట.
హీట్ వేవ్స్..ప్రపంచానికి సవాల్ విసురుతున్నాయి. గ్లోబల్ వార్మింగ్ నియంత్రించటానికి ప్రపంచదేశాలన్నీ వెంటనే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని లేదంటే రాబోయే విధ్వంసానికి మనిషి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని నివేదికలు వెల్లడిస్తున్నాయి.