Home » Global Warming
కాలుష్యం ఇలాగే పెరిగితే టమాటాల్లేని ప్రపంచం చూడాల్సి వస్తుంది అంటూ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
కువైట్ లో మనుషులు నివసించలేనంతగా ఎండలు పెరిగిపోతాయని, దేశం మొత్తం ఉష్ణ ఎడారిగా మారిపోయి "నివాసయోగ్యం కాని ప్రాంతం"గా అవతరిస్తుందని అంతర్జాతీయ పర్యావరణవేత్తలు అంచనా వేస్తున్నారు.
రోడ్ల రంగు మార్చేస్తోంది ఆ దేశం. నల్లటి రోడ్లకు నీలం రంగు వేస్తోంది ప్రభుత్వం..ఎందుకంటే..
హిమాలయాల్లో హిమనీనదాలు అత్యంత వేగంగా కరిగిపోతున్నాయని..ఈ ప్రభావం జీవనదులు అయిన బ్రహ్మపుత్ర, సింధు, గంగానదులపై ఉంటుందని..కోట్లాదిమంది పెను ప్రమాదంలో పడతారని సర్వే హెచ్చరిస్తోంది.
మా దేశాలను కాపాడండీ అంటూ..సముద్రంలో నిలబడి సందేశం ఇస్తోంది ఓ చిన్న దేశం..ఆ దేశం ఇచ్చే సందేశం వారి క్షేమం గురించే కాదు యావత్ ప్రాణికోటి కోసం..మనిషి మనుగడ కోసం..
మానవాళికి మరో ముప్పు ముంచుకొస్తుందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. వాతావరణ మార్పులు, గ్లోబల్ వార్మింగ్ కారణంగా బుబోనిక్ ప్లేగు- బ్లాక్ డెత్ తిరిగి విజృంభించే అవకాశం ఉంది.
భూగోళం ప్రమాదం అంచున ఉందని ఐక్యరాజ్యసమితి హెచ్చరిస్తోంది.
గత కొన్ని రోజులుగా ఎండలు అధికంగా ఉండడం, రాత్రి వేళ ఉక్కపోత ఉండడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. పగలు, రాత్రి అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగానే..ఈ పరిస్థితి నెలకొందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు.
Climate change is leading to premature births : అమ్మ కడుపులో పిండంగా రూపుదిద్దుకున్న శిశువు తొమ్మిది నెలలకు ఈ లోకంలోకి వస్తుంది. అంటే బిడ్డలు గర్భంలో తొమ్మిది నెలలు పూర్తి అయ్యాక పుడతారు. కానీ రోజులు మారాయి. పర్యావరణంలో తీవ్ర పరిణామాలు వచ్చాయి. వస్తున్నాయి. దీంతో బిడ్డ�
మనం బయటకు వెళ్లినపుడు సూర్యుడి ఎండతో పోరాడాల్సి వస్తుంది. అలాంటప్పుడు మనం అనుకుంటాం ఏసీ ఉంటే బాగుంటుందని. శరీరం చల్లబడితే బాగుండు అనుకుంటాం. అందుకే సోనీ కంపెనీ అలాంటి ప్రొడక్ట్ నే సిద్ధం చేసింది. దానినే రియోన్ పోకెట్ అంటారు. పోకెట్ సైజ్డ్ ఎ�