Home » Goa
ప్రమాదానికి అతివేగం కారణం కాదంటున్న ఆరెంజ్ ట్రావెల్స్
గోవానుంచి డ్రగ్స్ తీసుకు వచ్చి హైదరాబాద్ చుట్టు పక్కల విక్రయిస్తున్న ఇద్దరు సాఫ్ట్ వేర్ ఉద్యోగులను చౌటుప్పల్ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఘరానా దొంగలు ఇంట్లో చొరబడి దొంగతనం చేయడమే కాకుండా ఆ ఇంట్లో "ఐ లవ్ యూ" అనే మెసేజ్ రాశారు. సౌత్ గోవాలోని మార్గోవ్ పట్టణంలో ఈ ఘటన జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు బంగ్లాలోకి చొరబడి, రూ. 20 లక్షలకు పైగా విలువైన వస్తువులను దొంగిలించారు.
‘ఐ లవ్ యూ’ అని రాసి ఇల్లంతా దోచేసారు దొంగలు..వార్నీ.. నా ఇల్లంతా దోచుకుపోయి నాకే ఐ లవ్ యూ అని చెబుతార్రా అంటూ ఆశ్చర్యపోయాడా యజమాని..
రాష్ట్రంలో డ్రగ్స్ వాడకం నియంత్రించటం కోసం పోలీసులు పటిష్టమైన చర్యలు చేపడుతున్నారు. డ్రగ్స్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రేమ్ అనే డ్రగ్స్ పెడ్లర్ ను అరెస్ట్ చేయటంతో డొంక
ఇటీవల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన నాలుగు రాష్ట్రాలలో ప్రభుత్వాల ఏర్పాటుకు బిజెపి కసరత్తు ప్రారంభించింది.
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఇవాళ తేలనున్నాయి. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఉత్తరప్రదేశ్, పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్ లలో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాగా..
లుత బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. లెక్కింపు ప్రారంభమయ్యాక కొన్ని గంటల్లోనే ఫలితాలపై ప్రాథమిక అంచనాలు వెలువడతాయి.
దేశంలో జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఇవాళ తేలనున్నాయి. మరికాసేపట్లో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది.
తూర్పుగోదావరి జిల్లాలో రూ.10 లక్షల విలువైన గోవా మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారంతో... రావులపాలెం పోలీసులు, జిల్లా స్పెషల్ బ్రాంచ్ బృందం