Home » Goa
గోవా సీఎం మనోహర్ ఆదివారం(మార్చి-17,2019) కన్నుమూశారు. ఆయన మృతి పట్ల రాష్ట్రపతి,ప్రధాని, ఉపరాష్ట్రపతి,కేంద్రమంత్రులు,పలు రాష్ట్రాల సీఎంలు,పలువురు రాజకీయ నాయకులు సంతాపం తెలిపారు.దేశం గొప్ప ప్రజానాయకుడిని కోల్పోయిందన్నారు.దేశం,గోవా పారికర్ ను మర్�
గోవా సీఎం మనోహర్ పారికర్ మృతిపట్ల తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు,కేసీఆర్ లు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. దేశం ఒక గొప్ప నాయకుణ్ణి కోల్పోయిందని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. దేశం గొప్ప ప్రజా సేవకుడిని కోల్పోయిందని ఏపీ సీఎం చంద్రబాబు అన్�
గోవా సీఎం మనోహర్ పారికర్(63) ఇక లేరు.కొద్ది సేపటి క్రితమే ఆయన చనిపోయినట్లు డాక్టర్లు ప్రకటించారు.కొంత కాలంగా క్లోమ గ్రంథి క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి ఆదివారం విషమించింది. దీంతో ఆయనకు చికిత్స అందించేందుకు డాక్టర్లు ప్రయత్న�
పణజి: పాంక్రియాటిక్ క్యాన్సర్తో బాధపడుతున్న గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ ఆరోగ్యం అస్సలు బాగోలేదని, ఆయన వ్యాధి ఇంకా నయం కాలేదని, దేవుడి దయవల్లే ఆయన ఇంకా సీఎం గా విధులు నిర్వహిస్తున్నారని, డిప్యూటీ స్పీకర్, బీజేపీ సీనియర్ లీడర్ మైఖ�
గోవా: గోవా పర్యటనలో ఉన్న ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మంగళవారం సీఎం మనోహర్ పారికర్ ను పరామర్శించారు. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ తో బాధపడుతున్న పారికర్ ను శాసనసభలో కలిసిన రాహుల్ ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. 5 నిమిషాలపాటు �
పనాజీ: కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ గోవా తీరంలో ఎంజాయ్ చేస్తున్నారు. ఐదు రాష్ట్రాలో అసెంబ్లీ ఎన్నికలు..అధికారంలోకి వచ్చిన రాష్ట్రాల్లో తీసుకోవాల్సిన చర్యలు..వెంటనే పార్లమెంట్ శీతాకాల సమావేశాలు, పార్టీ కార్యక్రమాలతో గత కొంతకాలంగా బిజీ బిజీగ
గోవా ఆరోగ్యశాఖ మంత్రి విశ్వజిత్ రానే ను బీజేపీ అగ్ర నాయకులు చంపేస్తామని భయపెడుతున్నారని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ చెల్ల కుమార్ అన్నారు. రాఫెల్ డీల్ కి సంబంధించిన ఫైల్స్ సీఎం పారికర్ బెడ్రూమ్ లో ఉన్నాయంటూ విశ్వజిత్ మాట్లాడిన ఓ ఆడియో క్లిప్ ఇప్�
రాఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించిన దస్తావేజులు గోవా సీఎం మనోహర్ పారికర్ బెడ్రూమ్లో ఉన్నాయని గోవా మంత్రి విశ్వజిత్ రాణే ఓ ఫోన్ కాల్లో వెల్లడించినట్లు కాంగ్రెస్ ఆరోపిస్తోంది. దానికి సంబంధించిన ఆడియో రికార్డ్ ను కూడా కాం