-
Home » godavari river
godavari river
గొడవలొద్దు.. ఇద్దరు సీఎంల నోట ఒకే మాట.. వాటర్ వార్కు ఎండ్కార్డ్ వేయబోతున్నారా?
AP Telangana Water War: ఏపీలో టీడీపీ, వైసీపీ వాటర్ వార్ పేరుతో డైలాగ్వార్కు దిగి మైలేజ్ కోసం ఎత్తుకు పైఎత్తులు వేశాయి. రేవంత్ వ్యాఖ్యలను బేస్ చేసుకుని చంద్రబాబుపై వైసీపీ అటాక్ చేస్తే..హరీశ్రావు కామెంట్స్ ఆధారంగా..వైసీపీపై టీడీపీ విమర్శల దాడి చేస
గోదావరి పుష్కరాలకు ముహుర్తం ఫిక్స్.. తేదీలపై వేద పండితులు ఏకాభిప్రాయం.. పుష్కరాలు ఎన్నిరోజులంటే?
Godavari Pushkaralu : భారతదేశంలో పుష్కరాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. దేశంలోని పవిత్ర నదులకు ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి
'శబరిమల' వెళ్లలేకపోతున్నానని బాధపడుతున్నారా? మన గోదావరి తీరాన 'శబరిమల' వంటి అయ్యప్ప ఆలయం.. ఆధ్యాత్మిక పరిమళాలు..
"శ్రీ ధర్మ శాస్తా ఆధ్యాత్మిక కేంద్రం" అనే పేరుతో ఈ ఆలయాన్ని పిలుస్తారు. మణికంఠుడి నామంతో ఇక్కడి పరిసరాలు మార్మోగుతాయి.
ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఉప్పొంగుతున్నగోదావరి, కృష్ణా నదులు.. అప్రమత్తమైన అధికారులు.. పరివాహక ప్రాంతాల ప్రజలకు హెచ్చరికలు
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో ప్రాణహిత, గోదావరి నదులకు వరద ప్రవాహం పెరుగుతోంది.
అస్థికలను గోదావరిలో కలిపి ఎమోషనల్ పోస్ట్ చేసిన యాంకర్ రష్మీ.. ఎవరి అస్థికలు అంటే..
తాజాగా యాంకర్ రష్మీ అస్థికలను తీసుకొచ్చి రాజమండ్రి గోదావరి నదిలో కలిపింది. ఈ వీడియోని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
భద్రాచలం వద్ద గంటగంటకు పెరుగుతున్న గోదావరి వరద ఉధృతి.. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద కారణంగా ఇవాళ సాయంత్రం వరకు గోదావరి నీటిమట్టం 50 అడుగులకు చేరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
సీతారామ ప్రాజెక్ట్ ట్రయల్ రన్ సక్సెస్
ఖమ్మం, భదాద్రి జిల్లాలతో పాటు మహబూబాబాద్ జిల్లాలోని పంట భూములకు సాగునీరు అందించే ప్రాజెక్ట్ సీతారామ ఎత్తిపోతల పథకం.
పోలవరం ప్రాజెక్ట్.. పూర్తి చేయడానికి ప్రధానంగా ఉన్న అడ్డంకులేంటి, అందుబాటులోకి వస్తే ప్రయోజనాలు ఏంటి?
పోలవరం ప్రాజెక్టు ఎప్పుడో పూర్తి కావాల్సి ఉన్నా.. కేంద్రం సాయం చేయకపోవడం, ప్రభుత్వాలు మారటం, ప్రాధాన్యాలు తగ్గడంతో ఇన్నాళ్లూ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ వచ్చింది.
పోలవరం ప్రాజెక్ట్.. రాష్ట్ర ప్రభుత్వం ఎలా పూర్తి చేయనుంది, కేంద్రం ఎలా సహకరించనుంది?
ఇప్పటివరకు 15వేల 146 కోట్లు ఈ ప్రాజెక్టుకు కేంద్రం నిధులిచ్చింది. ఇక 10వేల 559 కోట్ల రూపాయలు ఇవ్వాల్సిన నిధులు ఉన్నాయి. రెండో దశ పనులకు ఇప్పటికే 1597 కోట్లు ఖర్చు చేశారు. అది కలిపితే.. కేంద్రం మొత్తం 12 వేల157 కోట్లు ఇవ్వాలి.
Godavari River: బ్రిడ్జి పైపును పట్టుకుని వేలాడుతూ.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని 100 నంబరుకు ఆంధ్ర బాలిక ఫోన్
సుహాసినిని మాయమాటలతో మోసగించి, ఆమెతో సురేశ్ సహజీవనం చేశాడు. వారి సహజీవనం ఫలితంగా..