Home » Gold price today
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖ పట్టణం ప్రాంతాల్లో బంగారం, వెండి ధరలు పెరిగాయి. కిలో వెండిపై రూ. 700 పెరుగుదల చోటు చేసుకుంది.
తెలుగు రాష్ట్రాల్లో వెండి ధరలు పెరిగాయి. కిలో వెండిపై రూ. 200 పెరిగింది. ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖ పట్టణంలలో కిలో వెండి ధర రూ. 80,200 కు చేరింది.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు స్థిరంగాకొనసాగుతున్నాయి. ప్రధాన నగరాల్లో వెండి ధరలను పరిశీలిస్తే..
శ్రావణ మాసం వేళ బంగారం, వెండి కొనుగోలు చేసేందుకు మహిళలు ఎక్కువ ఆసక్తిచూపుతారు. దీనికితోడు ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు తగ్గాయి. శుక్రవారం కిలో వెండి ధర రూ.80వేలకు చేరగా.. శనివారం రూ. 500 తగ్గింది.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు పెరిగాయి. ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్టణంలలో బంగారం, వెండి ధరలు ఒకే విధంగా ఉన్నాయి.
బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. గత మూడు రోజులుగా స్థిరంగా కొనసాగుతూ వచ్చిన గోల్డ్ ధరల్లో మంగళవారం కాస్త పెరుగుదల చోటు చేసుకుంది.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ధరలు మహిళలకు కాస్త ఉపశమనం కలిగిస్తున్నారు.
గత నెల ప్రారంభంలో రికార్డు స్థాయికి చేరిన బంగారం ధరలు ఈ నెల ప్రారంభం నుంచి తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో గోల్డ్ ధరలు ఒకే విధంగా ఉన్నాయి.
దేశంలోని ప్రధాన నగరాల్లో శనివారం ఉదయం నమోదైన బంగారం, వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.