Home » gold shop
పార్వతీపురం మన్యం జిల్లాలో అగ్ని ప్రమాదం
చోరీ జరిగిన విషయం తెలియడంతో యజమాని ఒక్కసారిగా షాక్ అయ్యాడు. దొంగలు షాపులోని కొన్ని బంగారు ఆభరణాలు, 38 కిలోల వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లినట్లు పోలీసులకు తెలిపాడు.
మేడ్చల్ లో దొంగలు రెచ్చిపోయారు. పట్టపగలు, అందునా పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న నగల షాపులో చోరీకి పక్కా స్కెచ్ వేశారు.
ఇతర రాష్ట్రాలకు చెందిన దొంగల ముఠాలు హల్ చల్ చేస్తున్నాయనే వార్తలతోనే నగరవాసులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇప్పుడు పట్టపగలే దోపిడీకి తెగబడటంతో మరింత హడలిపోతున్నారు.
హైదరాబాద్ లోని బేగంబజార్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఓ గోల్డ్ షాప్ లో మంటలు చెలరేగాయి. మూడో అంతస్తు నుంచి మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి.
విజయనగరంలో భారీ చోరీ జరిగింది. పట్టణంలోని గంటస్థంభం సమీపంలోని రవి జ్యూయలర్స్ లో దుండగులు భారీ చోరికి తెగబడ్డారు.
thieves steal 1200 grams gold in jewellery shop, secunderabad : సికింద్రాబాద్ పాట్ మార్కెట్ లోని ఓ బంగారు నగల దుకాణంలో భారీ చోరీ జరిగింది. చోరీ జరిగిన 24 గంటల్లో పోలీసులు దొంగను పట్టుకున్నారు. మార్కెట్ పోలీసు స్టేషన్ పరిధిలో అనిల్ జైన్ అనే వ్యక్తి నేమిచంద్ జైన్ జ్యూయలరీ పేరుతో వ్య�
abdul salam: కర్నూలు జిల్లా నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య కేసు ఏపీలో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. అబ్దుల్ ఇంటి దగ్గర పోలీసులను మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా, వివిధ సంఘాల నాయకులు అబ్దు
గోల్డ్ రేటు పెరుగుదల వెనుక రీజనేంటి..? సీజన్ లేకున్నా ఎందుకు పరుగులు పెడుతోంది..? కరోనా ఎఫెక్ట్తోనే పసిడి ప్రియమవుతోందా..? నిన్న మొన్నటిదాకా రియల్ రంగంపై ఆశలు పెట్టుకున్న వాళ్లంతా ఇప్పుడు బంగారం కొనుగోళ్లపై ఎందుకు మక్కువ చూపిస్తున్నారు..?
కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు కేంద్రం లాక్ డౌన్ అనే అస్త్రాన్ని సంధించింది. ఈ అస్త్రం బాగానే పని చేసిందని చెప్పాలి. 130కోట్ల మంది జనాభా ఉన్న మన దేశంలో కరోనా మరింత తీవ్రంగా విరుచుకుపడకుండా కట్టడి చేయగలిగామంటే లాక్ డౌన్ వల్లే సాధ్యమై�