-
Home » gold shop
gold shop
పార్వతీపురం మన్యం జిల్లాలో అగ్ని ప్రమాదం
పార్వతీపురం మన్యం జిల్లాలో అగ్ని ప్రమాదం
ఖరీదైన కారులో వచ్చారు, వీఐపీల్లా బిల్డప్ ఇచ్చారు.. కట్ చేస్తే బంగారు, వెండి ఆభరణాలు చోరీ...
చోరీ జరిగిన విషయం తెలియడంతో యజమాని ఒక్కసారిగా షాక్ అయ్యాడు. దొంగలు షాపులోని కొన్ని బంగారు ఆభరణాలు, 38 కిలోల వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లినట్లు పోలీసులకు తెలిపాడు.
బాబోయ్.. బుర్ఖాలో వచ్చి, కత్తులు చూపించి.. పట్టపగలే దొంగల బీభత్సం..
మేడ్చల్ లో దొంగలు రెచ్చిపోయారు. పట్టపగలు, అందునా పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న నగల షాపులో చోరీకి పక్కా స్కెచ్ వేశారు.
బాబోయ్.. బుర్ఖాలో వచ్చి, కత్తులు చూపించి.. పట్టపగలే దొంగల బీభత్సం.. షాకింగ్ వీడియో
ఇతర రాష్ట్రాలకు చెందిన దొంగల ముఠాలు హల్ చల్ చేస్తున్నాయనే వార్తలతోనే నగరవాసులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇప్పుడు పట్టపగలే దోపిడీకి తెగబడటంతో మరింత హడలిపోతున్నారు.
Fire Broke Out : హైదరాబాద్ లో భారీ అగ్నిప్రమాదం.. బంగారం షాప్ లో చెలరేగిన మంటలు
హైదరాబాద్ లోని బేగంబజార్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఓ గోల్డ్ షాప్ లో మంటలు చెలరేగాయి. మూడో అంతస్తు నుంచి మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి.
Gold Robbery : బంగారం షాపులో భారీ చోరీ
విజయనగరంలో భారీ చోరీ జరిగింది. పట్టణంలోని గంటస్థంభం సమీపంలోని రవి జ్యూయలర్స్ లో దుండగులు భారీ చోరికి తెగబడ్డారు.
జ్యూయలరీ షాపులో భారీ చోరీ
thieves steal 1200 grams gold in jewellery shop, secunderabad : సికింద్రాబాద్ పాట్ మార్కెట్ లోని ఓ బంగారు నగల దుకాణంలో భారీ చోరీ జరిగింది. చోరీ జరిగిన 24 గంటల్లో పోలీసులు దొంగను పట్టుకున్నారు. మార్కెట్ పోలీసు స్టేషన్ పరిధిలో అనిల్ జైన్ అనే వ్యక్తి నేమిచంద్ జైన్ జ్యూయలరీ పేరుతో వ్య�
నంద్యాలలో అబ్దుల్ సలాం ఇంటి దగ్గర భారీ బందోబస్తు, డిప్యూటీ సీఎం పరామర్శ
abdul salam: కర్నూలు జిల్లా నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య కేసు ఏపీలో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. అబ్దుల్ ఇంటి దగ్గర పోలీసులను మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా, వివిధ సంఘాల నాయకులు అబ్దు
బంగారం ధర పెరగడానికి అసలు రీజన్ ఇదేనా? సామాన్యుడికి అందని ద్రాక్షేనా?
గోల్డ్ రేటు పెరుగుదల వెనుక రీజనేంటి..? సీజన్ లేకున్నా ఎందుకు పరుగులు పెడుతోంది..? కరోనా ఎఫెక్ట్తోనే పసిడి ప్రియమవుతోందా..? నిన్న మొన్నటిదాకా రియల్ రంగంపై ఆశలు పెట్టుకున్న వాళ్లంతా ఇప్పుడు బంగారం కొనుగోళ్లపై ఎందుకు మక్కువ చూపిస్తున్నారు..?
లాక్డౌన్ ఎఫెక్ట్, గోల్డ్ షాపులో కూరగాయలు అమ్ముకుంటున్న నగల వ్యాపారి
కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు కేంద్రం లాక్ డౌన్ అనే అస్త్రాన్ని సంధించింది. ఈ అస్త్రం బాగానే పని చేసిందని చెప్పాలి. 130కోట్ల మంది జనాభా ఉన్న మన దేశంలో కరోనా మరింత తీవ్రంగా విరుచుకుపడకుండా కట్టడి చేయగలిగామంటే లాక్ డౌన్ వల్లే సాధ్యమై�