Home » gold
సోమవారం శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. ఓ వ్యక్తి రూ.34 లక్షల విలువైన బంగారాన్ని చాకోలెట్ బాక్స్ లో తరలిస్తుండగా కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు.
కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కొత్త దంపతులను వెంటాడిన దుండగులు వారిని గాయపరిచి మహిళ మెడలోని మంగళసూత్రం, యువకుడి మెడలోని బంగారు గొలుసు తెంపుకుని పారిపోయారు.
హైదరాబాద్ లో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. గతేడాది ఇదే సమయానికి రికార్డైన ధరతో పోలిస్తే ధర భారీగా పడిపోయింది.
బంగారం ధరలు భారీగా పతనమయ్యాయి. ఒక్కరోజే 10 గ్రాముల బంగారంపై రూ.1,130 తగ్గింది. వెండిపై కూడా రూ.1,900 తగ్గింది
అంగన్వాడీ కార్యకర్త ఇంట్లో సోదాలు చేసిన విజిలెన్స్ అధికారులు ఆమె సంపాదించిన ఆస్తులు చూసి ఆశ్చర్యపోయారు. దాదాపు 4 కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టినట్లు తేల్చారు.
బంగారం రవాణాకు అడ్డుకట్టవేసేందుకు అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా స్మగ్లర్లు మాత్రం ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ వివధ మార్గాల్లో బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తూనే ఉన్నారు.
పసిడి ధర క్రమంగా పెరుగుతుంది. పసిడి బాటలోనే వెండి నడుస్తుంది. వరుసగా మూడవ రోజు బంగారం ధరలు పెరిగాయి. ఆషాడంతో పోల్చుకుంటే శ్రవణంలో అమ్మకాలు పెరిగాయి
బంగారం ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. మార్చి 31 నుంచి ఆగస్టు 15 వరకు బంగారంపై రూ.3000 పెరిగింది. ఇక ఆగస్టు 15 రోజు రూ.300 పెరిగింది.
పసిడి ప్రియులకు ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. పసిడి పరుగులు తీస్తోంది. వరుసగా రెండో రోజూ బంగారం ధర పెరిగింది. శుక్రవారం(ఆగస్టు 13,2021) ఢిల్లీ మార్కెట్ లో 10 గ్రాముల స్వచ్ఛమైన పుత్తడి ధర రూ.222 పెరిగి రూ.45వేల 586కు చేరింది. క్రితం ట్రేడ్ లో 10 గ్రాము
అప్పులు తీర్చేందుకు ఓ వ్యక్తి తాను పని చేస్తున్న జ్యూవెలరీ స్టోర్ లోనే చోరీకి పాల్పడ్డాడు. రూ.4 కోట్ల విలువైన బంగారం దోచేశాడు.