Home » gold
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే చాలా దేశాలలో కరోనా సెకండ్ వేవ్ తగ్గిపోయింది. మన దేశంలో కరోనా సెకండ్ వేవ్ చివరి దశకు చేరుకున్నట్లే కనిపిస్తుంది. మరోవైపు థర్డ్ వేవ్ పై నిపుణుల హెచ్చరికలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో థర్డ్ వేవ్ నుండి బయటపడాలంటే మనల్న�
వారు తమ వద్దకు రాలేదని చెప్పడంతో భర్త, అతడి తల్లిదండ్రులు నల్లకుంట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సమీపంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.
నమ్మకం సంపాదించుకోటానికి ఎన్నో ఏళ్లు పడుతుంది అది చెడగొట్టుకోటానికి ఒక్క నిమిషం చాలు. విజయవాడలో ఒక చిరుద్యోగి అదే చేశాడు.
భారత్ మార్కెట్లో అత్యంత ఆకర్షణీయమైన పెట్టుబడులలో బంగారం ఒకటి. బంగారం కూడా లెక్కకు మించి ఉంటే సమస్యే మరి.. సంపాదన కంటే ఎక్కువగా కూడబెట్టిన ప్రతిదానికి ఆదాయ పన్ను శాఖకు లెక్కచెప్పాల్సింది ఉంటుంది.
హాలీవుడ్ రేంజ్లో థ్రిల్లర్ సీక్వెన్స్ పండించి అడ్డంగా దొరికిపోయారు గోల్డ్ స్మగ్లర్స్. సినీ ఫక్కీలో బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తూ.. ఎయిర్పోర్ట్ను దాటించేయాలని చూశారు.
తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు మరో శుభవార్త చెప్పింది. తాళిబొట్టు బంగారాన్ని ఒక గ్రాము నుంచి రెండు గ్రాములకు పెంచాలని నిర్ణయించింది.
త్వరలో శాసనసభ ఎన్నికలు జరిగే తమిళనాడులో రెండు వేర్వేరు చోట్ల నిర్వహించిన వాహన తనిఖీల్లో 302 కిలోల బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
బంగారం ధరలు నిరంతరం తగ్గిపోతూ ఉన్నాయి. బంగారం కొనేందుకు రెడీ అవుతుంటే మాత్రం ఇదే సరైన సమయంగా భావిస్తున్నారు నిపుణులు. పసిడి రేటు ఈ ఏడాది మొదలైనప్పటి నుంచే తగ్గుతూ వస్తుండగా.. ఇప్పుడు భారీగా పతనం అయ్యింది. ఇంకా రేట్లు తగ్గొచ్చని కొంత మంది భావ�
డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ద కాంగోలో నిజంగానే ట్రెజర్ హంట్ జరుగుతుంది. ఆ ప్రాంతంలోని పర్వతంలో బంగారం ఉందని తెలిశాక ప్రభుత్వం గ్రామాన్ని నిషేదించింది. అహ్మద్ అల్గోబరీ అనే ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ షేర్ చేసిన వీడియోలో లుహిహీ అనే పర్వతాన్ని..
మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న టైమ్లో.. కేరళ సీఎం పినరయి విజయన్కు భారీ షాక్ తగిలింది. బంగారం స్మగ్లింగ్ కేసులో ఆయన పేరుతో పాటు క్యాబినేట్ హస్తం తెరపైకి రావడం సంచలనంగా మారింది. కేరళ అసెంబ్లీ ఎన్నికల వేళ సీఎం పినరయ్ విజయన్ మరోస�