Home » gold
పసిడి ధర క్రమంగా పెరుగుతుంది. పసిడి బాటలోనే వెండి నడుస్తుంది. వరుసగా మూడవ రోజు బంగారం ధరలు పెరిగాయి. ఆషాడంతో పోల్చుకుంటే శ్రవణంలో అమ్మకాలు పెరిగాయి
బంగారం ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. మార్చి 31 నుంచి ఆగస్టు 15 వరకు బంగారంపై రూ.3000 పెరిగింది. ఇక ఆగస్టు 15 రోజు రూ.300 పెరిగింది.
పసిడి ప్రియులకు ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. పసిడి పరుగులు తీస్తోంది. వరుసగా రెండో రోజూ బంగారం ధర పెరిగింది. శుక్రవారం(ఆగస్టు 13,2021) ఢిల్లీ మార్కెట్ లో 10 గ్రాముల స్వచ్ఛమైన పుత్తడి ధర రూ.222 పెరిగి రూ.45వేల 586కు చేరింది. క్రితం ట్రేడ్ లో 10 గ్రాము
అప్పులు తీర్చేందుకు ఓ వ్యక్తి తాను పని చేస్తున్న జ్యూవెలరీ స్టోర్ లోనే చోరీకి పాల్పడ్డాడు. రూ.4 కోట్ల విలువైన బంగారం దోచేశాడు.
బంగారం, వెండి కొనుగోలుదార్లకు తీపి కుబురు. పసిడి, వెండి ధరలు క్రమంగా దిగివస్తున్నాయి. హైదరాబాద్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 820 మేర తగ్గి రూ.47,840 వద్దకు చేరింది.
టోక్యో ఒలింపిక్స్లో భారత్ ను తొలి స్వర్ణం వరించింది. టోర్నీ చివరి రోజు యావత్ భారతం ఎదురుచూస్తున్న స్వర్ణ కలను సాకారం చేశారు నీరజ్.. అభినవ్ బింద్రా సాధించిన ఘనతను చేరుకుని మరోసారి స్వర్ణం తెచ్చిపెట్టారు. దేశం మొత్తం గర్వించేలా టోర్నీ ఆరంభం
భారతదేశంలో బంగారానికి ఫుల్ డిమాండ్ ఉంటుంది. ధర ఎంత పెరిగినా...బంగారం కొనేందుకు ఆసక్తి చూపుతుంటారు. అయితే..ఓ రోజు బంగారం ధరలు తగ్గుతుండగా..మరోరోజు పెరుగుతూ వస్తోంది. ధరల విషయంలో హెచ్చుతగ్గులు ఉంటుంటాయి.
నీళ్లను బంగారంలా మార్చేస్తే..ఇది సినిమాల్లో అయితే ఓకే.. కానీ నిజంగా జరుగుతుందా?అంటే ‘ ఏ ఎందుకు అవ్వదు? అంటూ.. ప్రయోగాత్మకంగా నీటిని బంగారంలా చేసి చూపించారు సైంటిస్టులు.
Exports : దేశంలో ఎగుమతులు మళ్లీ పుంజుకున్నాయి. ఏడు నెలలుగా వరుస పురోగతిని కొనసాగిస్తూ, జూన్ నెలలో 48.34 శాతం పెరిగి 32.52 బిలియన్ డాలర్లకు చేరాయి. జూన్ నెలలో దిగుమతులు 98 శాతం పెరిగి.. 41.87 డాలర్లకు చేరాయి. జూన్ నెలలో ఎగుమతులు దిగుమతుల మధ్య వ్యత్యాసం 9.37 బిలియన్
2020 మే నెలలో బంగారంపై రుణాలు రూ.46,415 కోట్లు. ఈ ఏడాది మే నెలలో రుణాలు రూ.62,101 కోట్లకు పెరిగాయి. గత మార్చిలో బంగారం తాకట్టు పెట్టి 25.9 లక్షల మంది రుణాలు తీసుకున్నారు. గత మే నెలలో బంగారంపై తీసుకున్న అప్పులు 33.8 శాతం పెరిగాయని రిజర్వు బ్యాంక్ ఆఫ్ �