Home » Good news
అర్చకులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్
ప్రారంభ ఆఫర్ కింద ఈ-గరుడ బస్సుల ఛార్జీలను తగ్గించినట్లు పేర్కొన్నారు. ఈ ఆఫర్ నెల రోజుల వరకు అందుబాటులో ఉంటుందని తెలిపారు.
ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశాలు జారీ చేశారు. మహిళా దినోత్సవాన్ని సాధారణ సెలవు దినంగా పరిగణిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బుధవారం, మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనే సంగతి తెలిసిందే. మహిళా దినోత్సవం సం�
అమెరికా వీసాల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తోన్న భారతీయులకు మన దేశంలోని అమెరికా రాయబార కార్యాలయం గుడ్ న్యూస్ తెలిపింది. వెయిటింగ్ పీరియడ్ ను తగ్గించేందుకు నిబంధనలు మార్చినట్లు వెల్లడించింది.
ఇకపై ప్రయాణికులు యాప్ ద్వారానే జనరల్ టిక్కెట్ బుక్ చేసుకోవచ్చు. రైల్వే శాఖ అందుబాటులోకి తెచ్చిన ‘యూటీఎస్ (అన్ రిజర్వ్డ్ టిక్కెట్ బుకింగ్ సిస్టమ్)’ యాప్ ద్వారా జనరల్ టిక్కెట్తోపాటు, ప్లాట్ఫామ్ టిక్కెట్ కూడా బుక్ చేసుకోవచ్చు.
ఫాల్ సీజన్కు సంబంధించి ఢిల్లీలోని అమెరికా ఎంబసీ కార్యాలయంతో పాటు ముంబై, కోల్కతా, హైదరాబాద్, చెన్నై కాన్సులేట్ కార్యాలయాల్లో విద్యార్థి వీసా ఎఫ్-1 దరఖాస్తుల తతంగం చివరి దశకు చేరుకుంది. ఈ వారం ముగిసేలోపు పూర్తి ప్రక్రియ పూర్తవుతుందని అధికా�
ఇక్కడి ప్రజల అస్తిత్వం, గౌరవంకోసం మన పూర్వీకులు ఎన్నో పోరాటాలు చేశారు. ఆ సమయంలో వారు ఆగలేదు, అలసిపోలేదు. ప్రజలకు ఉపాధి కల్పించే విషయంలో ప్రభుత్వం కూడా వేగంగా ముందుకెళ్తుంది అని జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ అన్నారు.
కరోనా ఆంక్షలతో గత రెండేళ్లుగా స్వదేశంలో ఉంటున్న వేలాది మంది భారతీయ విద్యార్థులకు చైనా గుడ్న్యూస్ చెప్పింది. విద్యార్థులు తమ చదువులు కొనసాగించేందుకు వీలుగా... వీసా జారీ ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు ప్రకటించింది. విద్యార్థుల వీసాలతోపాట
తిరుపతి వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక సౌకర్యం కల్పించాలని నిర్ణయించింది. బస్సు రిజర్వేషన్ సమయంలో శ్రీవారి దర్శనం టికెట్ను కూడా బుక్ చేసుకునే సదుపాయం కల్పించనుంది. ఆగస్టు 1 నుంచి ఈ విధానం అమల్లోకి తీసుకురానున్నట్టు ఆర్టీసి అధికారులు తెలిపా�
సింగరేణి యాజమాన్యం నిరుద్యోగుల గుడ్ న్యూస్ చెప్పింది. 177 ఎక్స్టర్నల్ క్లర్కు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. సింగరేణిలోని ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్ ఆదేశించారు. నోటిఫికేషన్ కు సంబంధించిన పూర�