Home » gopanpally
బ్రాహ్మణుల్లో కూడా చాలామంది పేదలున్నారని వారి సంక్షేమం కోసం ప్రతీ ఏటా నిధులు కేటాయిస్తున్నామని CM KCr తెలిపారు. బ్రాహ్మణ పరిషత్ కు ఏటా రూ.100కోట్లు కేటాయిస్తున్నామని తెలిపారు.
కాంగ్రెస్ ఎంపీ, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై సొంత పార్టీ నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. సీనియర్ నేతలు ఆయన్ను కడిగిపారేస్తున్నారు. వ్యక్తిగతమైన అంశాలను పార్టీకి రుద్దడం ఏంటీ ? ఆరోపణలు వస్తే నిరూపించుకోవాలంటూ..ఆయనప�
రంగారెడ్డి జిల్లాలో భూఆక్రమణలపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. గంధంగూడలో 3.22 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. భూ
తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్రెడ్డిపై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ఫైర్ అయ్యారు. రేవంత్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై వచ్చిన
కాంగ్రెస్ ఎంపీ రేవంత్రెడ్డి గురివింద గింజను తలపిస్తున్నారు. తనపై వచ్చిన భూకబ్జా ఆరోపణలకు ఇంతవరకూ సమాధానం చెప్పని రేవంత్.. అధికార పార్టీపై ఎదురుదాడికి
రేవంత్ రెడ్డి బ్రదర్స్ భూ అక్రమాలు తవ్వేకొద్దీ బయటపడుతున్నాయి. గోపన్పల్లిలో ప్రభుత్వ భూములు, చెరువులు, రోడ్లతో పాటు ప్రైవేట్ భూములను రేవంత్ సోదరులు వదల్లేదనే
కాంగ్రెస్ ఎంపీ రేవంత్రెడ్డిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్కసుమన్ ఫైరయ్యారు. రేవంత్ సోదరులు భూకబ్జాలకు పాల్పడినట్లు తెలుస్తోందన్నారు.
రాజోల్ సొసైటీ సభ్యులు రాజేంద్రనగర్ ఆర్డీవో చంద్రకళను కలిశారు. సొసైటీ భూమిని రేవంత్రెడ్డి సోదరులు కబ్జా చేశారని ఆర్డీవోకి వివరించారు. తమ దగ్గర ఉన్న ఆధారాలను సొసైటీ సభ్యులు ఆర్డీవోకి అందజేశారు. 2016లో తాము ఇచ్చిన ఫిర్యాదు మేరకు రేవంత్రెడ్