Home » GORANTLA MADHAV
ప్రశ్నించే ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేసుకుంటూ పోతున్నారని ఆయన మండిపడ్డారు.
మీరు 5 సంవత్సరాలు సంబరాలు చేసుకున్నా మాకు అభ్యంతరం లేదు. మా కార్యకర్తల మీద, మా నాయకుల ఇళ్లపైనా దాడులు చేస్తున్నారు.
ప్రశాంత్ కిశోర్ టీడీపీతో చేతులు కలిపి అశాంతి కిశోర్గా మారారని వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ఏపీలో మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తుందని, రెండోసారి సీఎంగా జగన్ మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టబోతున్నారని వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు.
వచ్చే ఎన్నికల్లో హిందూపురం ఎంపీ టికెట్ ఇచ్చేందుకు వైసీపీ అధిష్టానం నిరాకరించడంతో.. ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నాలు చేసుకుంటున్నారు కురువ గోరంట్ల మాధవ్.
పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు నిరాకరించారు. కొత్త వారికి అవకాశం ఇచ్చారు. కొన్ని చోట్ల ఎంపీ అభ్యర్థులను కూడా మార్చేశారు జగన్.
కర్నూలు జిల్లాలో గోరంట్ల మాధవ్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఎన్నికల్లో..
జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అయితేనే సంక్షేమ పథకాలు కొనసాగుతాయి. సీఎం జగన్ పాలన దేశానికే ఆదర్శం. YS Jagan Mohan Reddy
చంద్రబాబు అనేక మందిని ముంచి ఈ స్థాయికి వచ్చాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పరిస్థితి కూడా అంతే. Gorantla Madhav - Chandrababu Arrest
ప్రజలను రెచ్చగొట్టడానికి తనను అరెస్ట్ చేస్తారంటూ చంద్రబాబు ముందే మాట్లాడుతున్నాడు. చట్టాన్ని రాజకీయం చేసిన ఘనత చంద్రబాబుది అంటూ మాధవ్ విమర్శించారు.