Home » goshala
వైసీపీ హయాంలో చాలా చోట్ల గోవులు లేకుండానే దాణా కొనుగోలు అంటూ భారీ అవినీతి చేసినట్లు విజిలెన్స్ నివేదికలో బయటపడిందట.
శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో కోడె మొక్కులకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. భక్తులు స్వామివారికి భక్తిశ్రద్ధలతో సమర్పించుకునే కోడెలను ఆలయ అధికారులు..
గో ఆధారిత ఉత్పత్తులకు స్వదేశంలోనే కాకుండా విదేశాల్లోనూ మంచి ఆదరణ లభిస్తుండటంతో ఎగుమతులు చేస్తున్నారు. త్వరలోనే మచిలీపట్నంతో పాటు విజయవాడ సమీపంలోని పొరంకి, హైదరాబాద్లో మరోక రెండు స్వదేశీ మందిర్ దుకాణాలను ప్రారంభిస్తున్నట్లు కృషి తెలిప�
ఉత్తర ప్రదేశ్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. గోశాలలోని 38 గోవులు మంటల్లో చిక్కుకొని మృతి చెందాయి. ఇందిరాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోనికనవాని గ్రామంలోని గోశాల వద్ద సోమవారం మధ్యాహ్నం ..
ఏపీ సీఎం క్యాంప్ ఆఫీస్ పరిసరాలు మారిపోతున్నాయి. సుందరంగా తయారవుతున్నాయి. ఎప్పుడూ అధికారుల హడావుడి, వచ్చీ పోయే వాహనాల సైరన్లు, మంత్రుల ఎమ్మెల్యేల విజిటింగ్ తో బిజీబిజీగా
ప్రతి ఆలయంలో గోశాలను ఏర్పాటు చేస్తామని మంత్రి వెల్లంపల్లి చెప్పారు. హిందువుల మనోభావాలకు తగ్గట్టుగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. గతంలో ఏ సీఎం కూడా దేవాదాయ శాఖపై కనీసం..