Home » goshamahal mla
ఎన్నికల్లో తన ఓటమిని కోరుకునే వారి సంఖ్య పెరిగింది. బయటివారితోపాటు సొంత వారుకూడా నేను ఓడిపోవాలని కోరుకుంటున్నారంటూ రాజాసింగ్ అన్నారు.
గోషామహల్ నియోజకవర్గంలో హాస్పిటల్ అభివృద్ధికోసం మంత్రి హరీష్రావును కలవడం జరిగిందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చెప్పారు.
పోలీసులు తనపై మరోకేసు నమోదు చేయడం పట్ల గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. పోలీసుల ఉద్దేశం నాపై మరోసారి పీడి యాక్టు ప్రయోగించి జైల్లో వేయడమేనని, హిందూ ధర్మంకోసం మాట్లాడుతుంటే నాపైన కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
దేశవ్యాప్తంగా మరోసారి కరోనా వైరస్ అలజడి రేగింది. అంతా కంట్రోల్ లో ఉంది, కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది, లాక్ డౌన్ నిర్ణయం ఫలితాన్ని ఇస్తోంది అని ప్రభుత్వాలు,