Home » Gossip Garage
తమ్మినేని సీతారాంకు శ్రీకాకుళం పార్లమెంటరీ పార్టీ ఇంచార్జ్గా బాధ్యతలు అప్పగించడం ఇప్పుడు కొత్త చర్చకు దారితీసింది.
ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు సమిష్టిగా పనిచేస్తేనే త్వరలో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి రిజల్ట్ వస్తుందని లేకపోతే పరిస్థితి చేయిదాటి..అందరూ మునిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పాలిటిక్స్లో ఫుల్ బిజీగా ఉన్నారు.
TTD Board : టీటీడీ బోర్డు నియామకం సంక్రాంతి తర్వాతేనా?
Ponguleti Srinivas Reddy : పొంగులేటిని బీజేపీ పెద్దలు టార్గెట్ చేశారా?
అధిష్టానం జోక్యంతో టీ కప్పులో తుఫాన్లా వెంటనే సర్దుమణిగింది. ఐతే ఎప్పుడైనా తుఫాన్ తీవ్రరూపం దాల్చే ఉందనే ప్రమాద హెచ్చరికలు మాత్రం ఇప్పట్లో ఉపసంహకరించుకునే పరిస్థితే కనిపించడం లేదంటున్నారు.
ఇక ప్రజల్లో వెళ్లడానికి సిద్ధమవుతున్న కవితకు పార్టీ ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తుంది... ఆమె రోల్ ఎలా ఉండబోతుందనేది క్లారిటీ రావాల్సి ఉంది.
ఏదిఏమైనా బొత్స ఫ్యామిలీ వార్ రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. ఈ మార్పు ఒక్క బొత్స లక్ష్మణరావు వరకే పరిమితం అవుతుందా? లేక బొత్స ఫ్యామిలీ నుంచి మరికొందరు బయటకు వస్తారా? అనేదే చూడాల్సివుంది.
ఇంటి దొంగలను ఈశ్వరుడైనా పట్టలేడన్నట్లు.... సర్కార్లో ఉంటూ... తిన్నింటి వాసాలను లెక్కపెడుతున్న ఆ కొందరి పని పట్టాలని సీఎం రేవంత్ రెడ్డి డిసైడ్ అయినట్లు చెబుతున్నారు.
రాజకీయాల్లోకి వచ్చిన పదేళ్లలో మూడు పార్టీలు మారిన ఆర్.కృష్ణయ్య ఈ సారి ఏ పార్టీలోకి వెళతారనే ఆసక్తి అందరిలో కనిపిస్తోంది.